మేడారంలో గుడిమెలిగే పండగను బుధవారం సమ్మక్క-సారలమ్మ పూజారులు ఘనంగా నిర్వహించారు. ఈ నెల 12 నుంచి 15 వరకు అమ్మవార్ల మినీ జాతర జరగనుంది. దీనికి వారం రోజుల ముందు నిర్వహించే ఈ పండుగతో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు ప�
సమ్మక్క-సారలమ్మ పూజారుల సంఘం ఆధ్వర్యంలో మంగళ వారం ‘వన దేవతలకు మాటిద్దాం-మొక్క ముడుపు చెల్లిద్దాం’ అనే నినాదంతో ఒక వినూత్నమైన మొక్క ముడుపు అనే గ్రామ పండుగకు శ్రీకారం చుట్టనున్నారు.
Medaram : సమస్యల పరిష్కారం కోసం మేడారం(Medaram) పూజారులు(Priests dharna) ఆందోళనబాట పట్టారు. అపరిష్కృతంగా నెలకొన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
సమ్మక్క-సారలమ్మను దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో రావడంతో మేడారం పరిసరాలు కోలాహలంగా మారాయి. ఆదివారం సెలవు కావడంతో తెలుగు రాష్ర్టాలతో పాటు పక్క రాష్ర్టాల నుంచి భక్తులు తరలివచ్చారు.
సమ్మక్క, సారలమ్మ గద్దెలపై కొలువుదీరడంతో శుక్రవారం భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే వెల్లువలా తరలివచ్చి, భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు తల్లులను దర్శించుకున�
ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో సమ్మక్క-సారలమ్మ జాతర వైభవంగా సాగుతున్నది. తల్లులిద్దరూ గద్దెలపై కొలువుదీరగా.. భక్తులు వేలాదిగా తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు. శుక్రవారం ఉదయం నుంచి ఆయాచోట్ల బారు
Medaram | వనదేవతలు సమ్మక్క, సారలమ్మలు కొలువైన మేడారం బుధవారం జనసంద్రంగా మారింది. అమ్మవార్లను దర్శించుకునేందుకు తెలంగాణతో పాటు ఇతర రాష్ర్టాలకు చెందిన భక్తులు తరలివచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి �
మేడారం : వన దేవతలు సమ్మక్క – సారలమ్మను దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని కేంద్ర గిరిజన శాఖ మంత్రి రేణుక సింగ్ పేర్కొన్నారు. వనదేవతల దర్శనానికి కేంద్ర పర్యాటక శాఖా మంత్రి కిషన�
రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఓబుళాపూర్లో జరుగుతున్న సమ్మక – సారలమ్మ జాతరను కేటీఆర్ సందర్�
మేడారం జాతరకు పక్కాగా ఏర్పాట్లు ఈసారి కోటికిపైగా భక్తులు వచ్చే అవకాశం అధికారులు సమన్వయంతో పనిచేయాలి జంపన్న వాగులోకి నీరు విడుదల చేశాం అధికారులతో టెలీ కాన్ఫరెన్స్లో సీఎస్ హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్త
Medaram | వనదేవతలు కొలువై ఉన్న మేడారానికి (Medaram jatara) భక్తులు పోటెత్తారు. జాతర ప్రారంభం కాకముందే సమ్మక్క సారలమ్మలను దర్శించుకోవడానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు.