Sammakka Pujaari | మేడారం సమ్మక్క పూజారి సిద్దబోయిన దశరథం (37) మంగళవారం మృతిచెందారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు వరంగల్లోని దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. ఇటీవల జరి�
మేడారంలో తెలంగాణ కుంభమేళా మొదలైంది. లక్షలాది మంది భక్తులు వన దేవతలను దర్శించుకునేందుకు వెళ్తున్నారు. అక్కడి జాతరకు అనుసంధానంగా భద్రాద్రి జిల్లా చర్ల మండలం సుబ్బంపేట పంచాయతీ పరిధిలోని ఎదురు గుట్టల్లో స
DGP Ravi Gupta | మేడారంలో గిరిజన దేవతలను రాష్ట్ర డీజీపీ రవిగుప్తా, అడిషనల్ డీజీపీ శివధర్రెడ్డి దర్శించుకున్నారు. సమ్మక్క -సారలమ్మ అమ్మవార్ల జాతర సందర్భంగా సోమవారం గద్దెల వద్ద అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు
వనదేవతలు సమ్మక్క, సారలమ్మ దర్శనానికి వచ్చే భక్తులు సమర్పించే బంగారం (బెల్లం) భక్తులకు ఇబ్బంది లేకుండా నేరుగా తల్లుల చెంతకు చేరేలా దేవాదాయశాఖ అధికారులు కన్వేయర్ బెల్టు ఏర్పాటు చేయనున్నారు. భక్తులు ప్రధ�
PM Modi : తీర్థయాత్రలకు మన దేశం పెట్టింది పేరు అని, దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ప్రజలు దైవ యాత్రలు చేపడుతుంటారని ప్రధాని మోదీ అన్నారు. అయోధ్యలో ఇవాళ వాల్మీకి ఎయిర్పోర్ట్ను ప్రారంభించిన తర్వా�
వచ్చే ఫిబ్రవరిలో జరిగే మేడారం సమ్మక్క, సారలమ్మల మహాజాతర అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని మంత్రి పీఆర్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. మేడారం మహాజాతర సంద�
వేములవాడ (Vemulawada) రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు అందునా సోమవారం కావడంతో సమ్మక్క జాతరకు ముందు ఎములాడ రాజన్న సన్నిధికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు.
ధీరత్వమే దైవత్వమై ఆధ్యాత్మిక నిలయంగా మారిన మేడారంలో తల్లి సమ్మక్క ఆగమనం గురువారం ఆద్యంతం ఉద్విగ్నభరితంగా సాగింది. అధికార యంత్రాంగం గౌరవ సూచకంగా ఏకే 47 తుపాకీతో కాల్పులు జరిపి స్వాగతించగా, వేలాది మంది పో�
కన్నెపల్లి కల్పవల్లి సారలమ్మ బుధవారం మేడారం గద్దెపై కొలువుదీరింది. పగిడిద్దరాజు, గోవిందరాజులు సారలమ్మతోనే గద్దెలపైకి చేరారు. ముందుగా కన్నెపల్లిలో గుడి వద్ద వడ్డెలు ప్రత్యేక పూజలు చేశారు. రాత్రి 7:14 గంటల�
MLC Kavitha | మేడారం సమ్మక్క సారక్క జాతర సందర్భంగా ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. ఆధ్యాత్మికం, ఆనందం, ఆహ్లాదం.. మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర అని చెప్పారు.
ఆర్టీసీ సంస్థ ద్వారా భక్తులు మేడారంలోని సమ్మక్క సారక్కలకు తమ మొక్కులను చెల్లించుకోవచ్చని హయత్నగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ హెచ్.వెంకటేశ్వర్లు సూచించారు. శుక్రవారం హయత్నగర్ ఆర్టీసీ బస్టా�