రాష్ట్రంతోపాటు కర్ణాటక, మహారాష్ట్రలో విస్తృతంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణా, తుంగభద్ర బేసిన్లలో వరద ప్రవాహం భారీగా కొనసాగుతున్నది. ఇప్పటికే ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర జలాశయాలు పూర్తిస్థాయి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్కు స్వల్పంగా వరద వస్తున్నది. గురువారం 5,400 క్యూసెకుల ప్రవాహం రాగా, మొత్తం 85 గేట్లను ఎత్తి, అంతేమ�
గోదావరి... తెలంగాణకు జీవనది. తాగునీటికి, పంటలకు, కరెంటు తయారీకి, పరిశ్రమలకు ఇదే జీవనాధారం. వానకాలంలోనే పుష్కలంగా పారే గోదావరిపై తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో జీవనదిగా �
జూరాలకు వరద మొదలైంది. బుధవారం కర్ణాటకలోని నారాయణ్పూర్ డ్యాం 12 గేట్లను తెరిచి దిగువకు 37,260 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. దీంతో జూరాల ప్రాజెక్టుకు 2,500 క్యూసెక్కులు ఇన్ఫ్లో నమోదైంది.
Sammakka barrage | ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని తుపాకులగూడెం సమ్మక్క బరాజ్ (Sammakka barrage) వద్ద గోదావరి(Godavari river) నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది(Godavari rising).
ములుగు జిల్లాలోని సమ్మక్క సాగర్ బరాజ్ నుంచి గోదావరి-కావేరి నదుల అనుసంధాన ప్రాజెక్టును చేపట్టేందుకు గల సాధ్యాసాధ్యాలపై కేంద్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తున్నది. జూలై 9న నిర్వహించ తలపెట్టిన జనరల్ బాడీ సమ�
రైతులంటే కాంగ్రెస్ సర్కారుకు అలుసుగా మారిందని, ఎన్నికల ముందుకు అబద్ధ్దాలు ప్రచారం చేసి ఓట్లు వేయించుకుని అధికార పీఠంపై కూర్చోగానే అన్నదాతల అక్రందనలు సర్కారు పెద్దల చెవులకు ఎక్కడం లేదని ఎమ్మెల్యే పల్�
ములుగు జిల్లా తుపాకులగూడెం వద్ద గోదావరి నదిపై నిర్మించిన సమ్మక్క బరాజ్కు ఎన్వోసీ ఇచ్చేందుకు పొరుగున ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రం కొత్త పేచీని పెట్టింది. 88 మీట ర్ల వరకు ముంపునకు గురయ్యే భూ ములకు సైతం పరి�
స్మితా సభర్వాల్ | జిల్లాలోని కన్నాయి గూడెం మండలం తుపాకుల గూడెం వద్ద నిర్మిస్తున్న సమ్మక్క బ్యారేజీ పనులను మంగళవారం సీఎంవో ముఖ్య కార్యదర్శి స్మితా సభర్వాల్ పరిశీలించారు.