Medaram Jathara | ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మల మినీ జాతరకు ముహుర్తం ఖరారైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మినీ మేడారం జాతరను నిర్వహించనున్నారు. అమ్మవార్ల పూజారుల సంఘం
ములుగు : అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన మేడారం జాతర వైభవంగా ప్రారంభమైంది. సమ్మక్క- సారలమ్మ ఆశీర్వాదాల కోసం మేడారానికి భక్తులు క్యూ కడుతున్నారు. జాతర పరిసరాలు భక్తజన సంద్రంగా మారాయి. వివిధ ప్రాంతాల నుంచి �
ఆదివాసీల ఆరాధ్య దైవమైన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరలో నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్రెడ్డి, టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్రెడ్డి దంపతులు దర్శించుకుని అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వ
ములుగు : మేడారం జాతరలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వరుసగా మూడో రోజు బిజీ బీజీగా గడిపారు. సామన్య భక్తులతో పాటు వీఐపీలకు ఎలాంటి అసౌకర్యం కలగకుంగా అన్నీ తానై ఏర్పాట్లను చూస్తున్నారు. సమ్మక్క- సా�
ములుగు : మేడారం సమ్మక్క, సారలమ్మలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. తులాభారం వేసి అమ్మవారికి నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మ
హైదరాబాద్ : మేడారం జాతరలో అత్యంత కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. చిలుకలగుట్ట నుంచి బయలుదేరిన సమ్మక్క తల్లి మేడారంలో గద్దెలపై కొలువుదీరింది. గిరిజన సంప్రదాయం, అధికారిక లాంఛనాలతో ఘన స్వాగతం పలికారు. వనంవీడి జన�
ములుగు : మేడారం సమ్మక్క, సారలమ్మ వన దేవతలను పంచాయతీరాజ్ నీ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గురువారం దర్శింకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కోరిన కోర్కెలు తీర్చే వన దేవతలను దర్శించుకోవడం సంతోషకరం అని
నల్లగొండ, ఫిబ్రవరి 14 : తెలంగాణ ప్రభుత్వం సమ్మక్క, సారలమ్మ దేవతల ప్రసాదాలను మీసేవ కేంద్రాల ద్వారా అందించాలని నిర్ణయించింది. అందులో భాగంగా అన్ని రకాల సేవలు అందుబాటులో ఉంచామని మీసేవ కేంద్రాల జిల్లా మేనేజర్ �
హైదరాబాద్ : మేడారం సమ్మక్క, సారలమ్మ వారి ప్రసాదంను ఆర్టీసీ పార్సిల్ సర్వీస్తో పాటు పోస్ట్ ద్వారా భక్తుల ఇళ్ల వద్దకు చేర్చనున్నట్లు దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆర్టీసీ, తపాలా, ఐటీ శాఖల