KCR | మేడారం సమ్మక్క, సారలమ్మ ప్రధాన జాతరకు సర్వం సిద్ధమైంది. రేపటి (జనవరి 28) నుంచి ఈ నెల 31 వరకు కన్నుల పండువలా జాతర సాగనుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్�
KTR | ఈ నెల 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర జరుగనుంది. ఈ జాతర కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ప్రధాన జాతర ప్రారంభానికి ముందే గత కొన్ని రోజులుగా భక్తులు పెద్ద సంఖ్యలో మేడారం జ�
Sammakka Jatara | పెద్దపల్లి జిల్లాలోని సమ్మక్క, సారలమ్మ జాతర నిర్వహణకు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు పెద్దపల్లి డీసీపీ భూక్య రామ్ రెడ్డి తెలిపారు.
మేడారం.. ఈ పేరులోనే ఒక మహత్యం దాగి ఉంది. ఒక చైతన్యం, ఒక ధిక్కారం కనిపిస్తుంది. రెండేళ్లకు ఓసారి జరిగే ‘సమ్మక్క-సారలమ్మ’ మహా జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తకోటి పోటెత్తుతుంది. మౌలిక సదుపాయాలు అంతగా లేని చ
హనుమకొండ చౌరస్తా, జనవరి 16: మేడారం జాతరకు విశేషంగా జనాదారణ ఉన్నందున రాష్ట్రవ్యాప్తంగా 3 రోజులు అధికారికంగా సెలవులు ప్రకటించాలని పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులి దేవేందర్ ముదిరాజ్ ప్రభు
Medaram Prasadam : ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన "సమ్మక్క సారలమ్మ జాతర’’ ఈ నెల 28 నుండి 31వ తేదీ వరకు జరుగనుంది. ఈ నేపథ్యంలో భక్తుల కోసం టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక సేవల్ని ప్రారంభించింది.
‘కుంభమేళానే కాదు.. ఉత్తరప్రదేశ్లో ఉన్న అయోధ్యనే దేవాలయం కాదు.. తెలంగాణలోని ములుగు అడవుల్లో ఉన్న మేడారం సమ్మక్క, సారలమ్మ ఆలయం కూడా గొప్ప దేవాలయం’ అని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు.
Satish Reddy | మేడారం సమ్మక్క - సారక్కల మీద ప్రమాణం చేసి ప్రతీ రైతుకి రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి మాట తప్పిన ఏకైక ముఖ్యమంత్రివి నువ్వే రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ నాయకుడు వై సతీశ్ రెడ్డి మండిపడ్డారు.
సమ్మక్క, సారలమ్మ దర్శనం కోసం 13 మంది స్నేహితులతో కలిసి మేడారంకు వెళ్లిన జనగామ యువకుడు ఆదివారం ఉదయం జంపన్న వాగులో స్నానానికి వెళ్లి గల్లంతై మృతి చెందాడు.
MLA Sabitha | రుద్రమదేవి, సమ్మక్క సారాలక్క లాంటి వీర వనితలు పుట్టిన నేలపై తెలంగాణ ఆడబిడ్డలకు ఘోర అవమానం జరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
Minister Seethakka | మినీ మేడారం జాతరకు వెళ్లిన మంత్రి సీతక్కకు చేదు అనుభవం ఎదురైంది. మంత్రి సీతక్క సమ్మక్క, సారలమ్మ దర్శనానికి రావడంతో ప్రోటోకాల్ పేరిట గంటల కొద్ది భక్తులను ఎండలో నిలబెట్టారు. ద