సోషల్మీడియా ప్రభావంతో సినీ తారలకు కొత్త ఆదాయ మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. సామాజిక మాధ్యమాల్లో వారికి ఉన్న ఫాలోవర్లు, పాపులారిటీని బట్టి వ్యాపార సంస్థలు తమ ప్రకటనల కోసం భారీ మొత్తంలో తారలకు చెల్లింప�
పేరుకు టాలీవుడ్ హీరోయిన్స్ అయినా.. ప్రస్తుతం సమంత, రష్మిక మందన్న చూపులన్నీ బాలీవుడ్ మీదే ఉన్నాయి. ఇప్పుడు వాళ్లు ఇక్కడి కంటే ఎక్కువగా ముంబైలోనే ఉంటున్నారు. షూటింగ్స్లో ఏ చిన్న గ్యాప్ వచ్చినా కూడా వెంటన�
తెలుగు, తమిళ భాషల్లో తిరుగులేని ఫాలోయింగ్ను సంపాదించుకుంది అగ్ర కథానాయిక సమంత. ‘ఫ్యామిలీమెన్-2’ సిరీస్ ద్వారా బాలీవుడ్లో సత్తా చాటింది. దక్షిణాది ప్రేక్షకులందరికీ సుపరిచితురాలైన ఈ భామ ఇప్పటివరకు మ�
ప్రస్తుతం తెలుగులో శాకుంతలం షూటింగ్ పూర్తి చేసిన సమంత (Samantha)..మరోవైపు శివనిర్వాణ-విజయ్ దేవరకొండ లవ్ స్టోరీ ఖుషీలోనూ నటిస్తోంది. దీంతోపాటు హిందీలో వరుణ్ ధావన్తో కలిసి వెబ్ ప్రాజెక్టు చేస్త�
ఆకాష్ పూరి హీరోగా నటిస్తున్న సినిమా ‘చోర్ బజార్’. గెహనా సిప్పీ నాయికగా నటిస్తున్నది. ఐవీ ప్రొడక్షన్స్ పతాకంపై వీఎస్ రాజు నిర్మాణంలో దర్శకుడు జీవన్ రెడ్డి రూపొందించారు. లవ్, యాక్షన్ ఎంటర్టైనర్
అగ్ర కథానాయిక సమంత సోషల్మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. తన సినిమాలకు సంబంధించిన విశేషాల్ని పంచుకోవడంతో పాటు ఫిజికల్ వర్కవుట్స్ తాలూకు వీడియోలను తరచుగా షేర్ చేస్తుంటుంది. ఇటీవల ఎక్కువగా తాత్విక
భానుచందర్. చాలా కాలం తర్వాత ఈ సీనియర్ యాక్టర్ వార్తల్లో నిలిచాడు. రీసెంట్గా వచ్చిన పుష్ప సినిమాపై కామెంట్ చేయడమే దీనికారణం. ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంతను ఆకాశానికెత్తేయడ
Vijaydevarakonda-samantha | విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న చిత్రం ‘ఖుషి’. ‘మజిలి’ ఫేం శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే విడుదలైన టైటిల్ పోస్టర్కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వ�
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న ‘ఖుషి’ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నది. గత నెల 23న కశ్మీర్లో ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభమైంది. ఇక్కడ కీలక సన్నివేశాలను రూపొందించి తొలి షెడ్యూల�
Fans club Page | ‘ఫలానా హీరోకు నువ్వు ఫ్యాన్ అయితే.. నేను ఏసీ’ అంటూ తమ అభిమాన స్థాయిని చాటుకుంటారు కొందరు. నిలువెత్తు కటౌట్ కోసం నిలువుదోపిడి సమర్పించుకునే అభిమానులూ ఉంటారు. రక్తతిలకం దిద్ది.. ప్రత్యేకతను నిరూపిం
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న చిత్రానికి ‘ఖుషి’ టైటిల్ను ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో దర్శకుడు శివ నిర్వాణ రూపొందిస్తున్నారు. నవీన్ యేర్నేని, వై. రవిశంకర్ నిర్మ�