మయోసైటిస్ వ్యాధి నుండి కోలుకుంటున్న సమంత మళ్లీ షూటింగ్లలో బిజీ అయిపోడానికి రెడీ అయింది. తాజాగా ఈ బ్యూటీ రుస్సో బ్రదర్స్ రూపొందిస్తున్న 'సిటాడెల్' ఇండియన్ స్పై సిరీస్ షూటింగ్లో జాయిన్ అయింది. ఈ మే�
చాలా కాలం తర్వాత 'యశోద'తో మంచి కంబ్యాక్ ఇచ్చిన సమంత ప్రస్తుతం అదే జోష్తో పలు సినిమాలు, వెబ్ సిరీస్లు చేస్తుంది. ఇక ఆమె నటించిన పాన్ ఇండియా సినిమా 'శాకుంతలం' విడుదలకు సిద్ధంగా ఉంది.
విజయ్ దేవకొండ కథానాయకుడిగా నటిస్తున్న ‘ఖుషి’ సినిమాకు సంబంధించి ఓ శుభవార్త అందించారు దర్శకుడు శివ నిర్వాణ. మైత్రీ మూవీ మేకర్స్ రూపొందిస్తున్న ఈ చిత్రం గత ఏడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకురావాల్స�
కొన్ని రోజులుగా షూటింగ్కు సంబంధించిన కొత్త అప్డేట్ లేకపోవడంతో కొంత నిరాశలో మునిగిపోయారు మూవీ లవర్స్. అయితే తాజాగా ఖుషి అప్డేట్ అందించి అందరిలో జోష్ నింపుతున్నాడు డైరెక్టర్ శివనిర్వాణ.
సమంత టైటిల్ రోల్ని పోషిస్తున్న పౌరాణిక ప్రణయ గాథ ‘శాకుంతలం’. మహాకవి కాళిదాసు రచించిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ కావ్యం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గుణశేఖర్ దర్శకుడు. ఫిబ్రవరి 17న తెలుగు, హిందీ,
Samantha | మయోసైటిస్ నుంచి కోలుకున్న స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు మళ్లీ తన ఫిట్నెస్పై దృష్టి పెట్టింది. మళ్లీ ఇంతకముందు అంతా స్ట్రాంగ్ అయ్యేందుకు జిమ్లో వర్కవుట్స్ మొదలుపెట్టింది.
పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్నశాకుంతలం (Shaakuntalam)లో టైటిల్ రోల్ పోషిస్తోంది సమంత (Samantha). ముందుగా ఇచ్చిన అప్డేట్ ప్రకారం రుషివనంలోన అంటూ సాగే రెండో సాంగ్ను లాంఛ్ చేశారు.
పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న శాకుంతలం (Shaakuntalam) చిత్రానికి గుణశేఖర్ (Guna Sekhar) దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈసినిమాకు సంబంధించి సెకండ్ సింగిల్ అప్డేట్ అందించారు మేకర్స్.
మహాకవి కాళిదాసు రచించిన సంస్కృత నాటకం అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా చేసుకుని దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘శాకుంతలం’. శకుంతల పాత్రలో కథానాయిక సమంత నటిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు సమర్పణల�
సమంతకు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు బాగా కలిసి వస్తున్నాయి. 'యూటర్న్', 'ఓ బేబి' వంటి సినిమాలు కమర్షియల్గానూ మంచి విజయాలు సాధించాయి. ఇక ఇటీవలే రిలీజైన 'యశోద' మొదట మిక్స్డ్ రివ్వూలు తెచ్చుకున్నా
టాలీవుడ్ స్టార్ నటి సమంత.. గతేడాది తాను మయోసైటిస్ అనే ఆటో ఇమ్మూనిటీ డిసీజ్తో బాధపడుతున్నా అంటూ ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నుంచి ఆమె బయట ఎక్కడా కనిపించలేదు. ఇటీ
'శాకుంతలం' ట్రైలర్ ఈవెంట్లో సమంత కంటతడి పెట్టింది. సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న మహిళా ప్రధాన చిత్రం 'శాకుంతలం'. గుణ శేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 17న రిలీజ్ కానుంది.
గతేడాది 'యశోద'తో భారీ విజయం సాధించిన సమంత.. ఈ ఏడాది అదే జోష్తో 'శాకుంతలం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 17న తెలుగుతో ప�
అగ్ర కథానాయిక సమంతలో మునుపటి ఉత్సాహం కనిపిస్తున్నది. మయోసైటిస్ అనే కండరాల వ్యాధి నుంచి కోలుకుంటున్న ఆమె తిరిగి కెమెరా ముందుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నది.