కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్వహించే అనేక పథకాల్లో కాంట్రాక్టు విధానం రాజ్యమేలుతున్నది. ఆశ, అంగన్వాడీ, సమ గ్ర శిక్ష, కేజీబీవీ, యూఆర్ఎస్ ఇలా అనేక విభాగాల్లో కాంట్రాక్టు ఉద్యో గులున్నారు. �
తమను రెగ్యులరైజ్ చేయడంతోపాటు మిగ తా సమస్యలను పరిషరించాలని డిమాండ్ చేస్తూ సమగ్రశిక్షా అభియాన్ ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన సమ్మె 24వ రోజుకు చేరుకున్నది. ఈ సందర్భంగా గురువారం సీఎం రేవంత్రెడ్
సమగ్ర శిక్ష ఉద్యోగులు, ఉపాధ్యాయులను క్రమబద్ధీకరించాలని, సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. గురువారం ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) ఆధ్వర్యంలో సమగ్ర శిక్ష ఉద్య
కేజీబీవీ, యూఆర్ఎస్, సమగ్ర శిక్ష ఉద్యోగులు, గిరిజనసంక్షేమ శాఖలోని ఆశ్రమ పాఠశాలల కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్లు (సీఆర్టీ) గత పక్షం రోజులుగా చేస్తున్న ఉద్యమానికి బాలల హక్కుల సంక్షేమ సంఘం సంపూర్ణ మద్
సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగ, ఉపాధ్యాయులు తమ న్యాయమైన హామీలను నెరవేర్చాలని డి మాండ్ చేస్తూ నిర్మల్ పట్టణంలోని ఆర్డీవో కా ర్యాలయం ఎదుట చేపడుతున్న నిరవదిక స మ్మె శనివారం నాటికి 12వ రోజుకు చేరుకున్నది.
విద్యాశాఖలో పనిచేస్తున్న సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం.. వెంటనే రెగ్యులరైజ్ చేయాలని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి దుర్గం శ్రీను డిమాండ్ చేశా�
విద్యాశాఖలో పాఠశాల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సమగ్ర శిక్షలో వివిధ హోదాల్లో కీలక భూమిక పోషిస్తున్న ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరసన దీక్షలు బుధవారానికి 9వ రోజుకు �
ఎన్నికల ముందు సమగ్ర శిక్షా ఉద్యోగులకు ఇచ్చిన రెగ్యులరైజ్ హామీని సీఎం రేవంత్రెడ్డి అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్య క్షుడు దాస్యం వినయ్ భాస్కర్ డిమాండ్ చేశారు.
సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె శుక్రవారం 4వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా కలెక్టర్ కార్యాలయం ఎదుట బతుకమ్మ ఆడి నిరసన వ్యక్తం చేశారు.
తమ సమస్యలను పరిష్కరించాలని సమగ్ర శిక్ష ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈమేరకు మంగళవారం ఆ సంఘం ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట నిరవదిక నిరసన దీక్షలు ప్రారంభించారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డి మాండ్ చేస్తూ సమగ్రశిక్షా రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఉద్యోగులు బుధవారం మెదక్ కలెక్టరేట్ ఎదుట ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన దీక్ష చేపట్టా ర�