నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాట పట్టిస్తామని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. కార్గో సేవల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎక్కువ మొత్తంలో మామిడి పండ్లను రవాణా చేసినట్లు వెల్ల�
Minister Puvvada Ajay | క్లిష్ట పరిస్థితులను ఆర్టీసీ సమర్ధవంతంగా ఎదుర్కొన్నదని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. సంస్థను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా కొత్త బస్సులు కొనుగోలు చేయాలని భావిస్తున్నా
RTC nursing college | తార్నాక హాస్పిటల్లో నర్సింగ్ కోర్సులు ఈ ఏడాది నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఇందులో భాగంగా ఆర్టీసీ నర్సింగ్ కాలేజీని (RTC nursing college) ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్తో కలిసి మం
టీఎస్ ఆర్టీసీలో త్వరలోనే కారుణ్య నియామకాలు చేపడతామని సంస్థ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ప్రకటించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాల్లో ఒకరికి త్
Radhe Shyam – TS RTC | తెలంగాణ ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ప్రజలకు రవాణా సేవలను మరింత దగ్గర చేసి.. సంస్థలను లాభాల బాట పట్టించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడ
సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ ప్రజలకు విజ్ఞప్తి హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): ప్రజా రవాణా వ్యవస్థ ఆర్టీసీకి తమ ప్రయాణాలతో ఆర్థిక చేయూతనివ్వాలని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తమ ర�
ఆసియాలోనే అతిపెద్దదైన మేడారంలోని సమ్మక్క-సారలమ్మ గిరిజన జాతరకు దేశ నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో రానున్నారని, వారు మెచ్చేలా రవాణా సౌకర్యం కల్పిస్తామని టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు
ఆర్టీసీ ఎండీ సజ్జనార్ జహీరాబాద్, జనవరి 27: ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న రూట్లలో మరిన్ని బస్సులు నడిపిస్తామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. గురువారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఆర్టీసీ డిపోను పరిశీలించి
సుల్తాన్బజార్ : రోడ్డుపై ప్రయాణించే సాధారణ వాహనదారులకు మాత్రమే డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం సాధారణంగా చూస్తుంటాం. కాని దీనికి భిన్నంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ సజ్జనార్ ఆదేశాల మేరకు �
చిక్కడపల్లి, నవంబర్ 25: సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ కండక్టర్ ఐక్య వేదిక నాయకులు గురువారం టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్�
బుల్లితెర ప్రేక్షకులని అలరిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం ప్రస్తుతం పదవ వారం నడుస్తోంది. గత వారం విశ్వ ఎలిమినేట్ అయ్యి అందరికీ షాక్ ఇవ్వగా, తాజాగా అనారోగ్యం కారణంగా జశ్వంత్ పడాల హౌస