మేడారం జాతరకు ఆర్టీసీ ప్రయాణికులకు చార్జీల మోత మోగనున్నది. సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా పూర్తిగా స్పెషల్ బస్సులనే నడుపాలని ప్రభుత్వం ఆర్టీసీ అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. తద్వారా మహాలక్ష్మి �
హైదరాబాద్ ఎంజీబీఎస్ ప్రాంగణంలో న్యూ ఇయర్ వేడుకలను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) సోమవారం నిర్వహించింది. ఈ వేడుకలకు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
TSRTC | హుజూరాబాద్ డిపోకు చెందిన అద్దె పల్లె వెలుగు బస్సు ఓవర్ లోడింగ్ కారణంగానే ప్రమాదానికి గురైనట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 80 మంది ప్ర�
TSRTC | హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందిన కండక్టర్ కుటుంబానికి టీఎస్ఆర్టీసీ భరోసా కల్పించింది. బాధిత కుటుంబానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) సహకారంతో రూ.40 లక్షల ఆర్థిక సాయం అందించింది.
TSRTC | విజయవాడ వెళ్లే ప్రయాణికులకు గుడ్న్యూస్. జేబీఎస్ నుంచి విజయవాడకు బస్సులు నడిపించాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. బీహెచ్ఈఎల్/మియాపూర్ నుంచి వెళ్లే 24 సర్వీసులను ఇకపై ఎంజీబీఎస్ నుంచి కాకుండా జేబీ�
TSRTC | దసరాకు సొంతూళ్లుకు వెళ్లే ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్ చెప్పింది. ముందస్తు టికెట్ బుకింగ్ చేసుకునే వారికి 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు టీఎస్ఆర్టీసీ ప్రకటించింది.
TSRTC | రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశించారు. రక్షాబంధన్కు రాష్ట్రవాప్తంగా 3 వేల ప్రత్యేక బస్సులను నడిపించాలని న
TSRTC | జిల్లాకేంద్రాల్లో టీఎస్ ఆర్టీసీ కొత్తగా ‘పల్లెవెలుగు టౌన్ బస్పాస్'ను ప్రవేశపెడుతున్నది. 10 కిలోమీటర్ల పరిధికి నెలకు 800, ఐదు కిలోమీటర్లకు 500గా ధరను సంస్థ ఖరారు చేసింది. మొదట కరీంనగర్, మహబూబ్నగర్, న�
TSRTC | సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ బంపరాఫర్ ప్రకటించింది. బెంగళూరు, విజయవాడ మార్గాల్లో వెళ్లే ప్రయాణికులకు టికెట్పై 10 శాతం రాయితీ కల్పించాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఆ రెండు
ఆర్టీసీ బస్సుల్లో దూరం వెళ్లే ప్రయాణికులు ఎందరో మధ్యలో చిరుతిళ్లు కొనుక్కొని కడుపు నింపుకుంటుంటారు. మన్నికగా ఉండకున్నా, ధర ఎక్కువైనా ఆకలికి తట్టుకోలేక ఎలాగోలా ఆరగించేస్తుంటారు. ఇకనుంచి ప్రయాణికులకు ఆ