TSRTC | విజయవాడ వెళ్లే ప్రయాణికులకు గుడ్న్యూస్. జేబీఎస్ నుంచి విజయవాడకు బస్సులు నడిపించాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. బీహెచ్ఈఎల్/మియాపూర్ నుంచి వెళ్లే 24 సర్వీసులను ఇకపై ఎంజీబీఎస్ నుంచి కాకుండా జేబీ�
TSRTC | దసరాకు సొంతూళ్లుకు వెళ్లే ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్ చెప్పింది. ముందస్తు టికెట్ బుకింగ్ చేసుకునే వారికి 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు టీఎస్ఆర్టీసీ ప్రకటించింది.
TSRTC | రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశించారు. రక్షాబంధన్కు రాష్ట్రవాప్తంగా 3 వేల ప్రత్యేక బస్సులను నడిపించాలని న
TSRTC | జిల్లాకేంద్రాల్లో టీఎస్ ఆర్టీసీ కొత్తగా ‘పల్లెవెలుగు టౌన్ బస్పాస్'ను ప్రవేశపెడుతున్నది. 10 కిలోమీటర్ల పరిధికి నెలకు 800, ఐదు కిలోమీటర్లకు 500గా ధరను సంస్థ ఖరారు చేసింది. మొదట కరీంనగర్, మహబూబ్నగర్, న�
TSRTC | సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ బంపరాఫర్ ప్రకటించింది. బెంగళూరు, విజయవాడ మార్గాల్లో వెళ్లే ప్రయాణికులకు టికెట్పై 10 శాతం రాయితీ కల్పించాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఆ రెండు
ఆర్టీసీ బస్సుల్లో దూరం వెళ్లే ప్రయాణికులు ఎందరో మధ్యలో చిరుతిళ్లు కొనుక్కొని కడుపు నింపుకుంటుంటారు. మన్నికగా ఉండకున్నా, ధర ఎక్కువైనా ఆకలికి తట్టుకోలేక ఎలాగోలా ఆరగించేస్తుంటారు. ఇకనుంచి ప్రయాణికులకు ఆ
Hyderabad | ఐపీఎల్ 2023లో భాగంగా ఇవాళ సాయంత్రం సన్రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ను చూసేందుకు నగరవాసులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో స్టేడియ�
TSRTC | టీఎస్ ఆర్టీసీ సంస్థ లాభాల బాట పట్టేందుకు యాజమాన్యం వినూత్న ఆలోచనలతో సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్నదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తెలిపారు. ఆర్టీసీ నూతనంగా కొనుగోలు చేసిన లహరి ఏసీ స్లీప�
హైటెక్ హంగులతో రూపొందించిన తొమ్మిది ఏసీ స్లీపర్ బస్సులను ఆర్టీసీ తొలిసారిగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రైవేట్ బస్సులకు దీటుగా రూపొందించిన ఈ బస్సులను హైదరాబాద్లోని ఎల్బీనగర్లో మంత్రి పువ్వాడ
TSRTC | ఆర్టీసీ గ్రేటర్ జోన్ పరిధిలోని సిటీ బస్సుల్లో కొత్తగా ప్రవేశపెట్టిన ఎఫ్-24 (రూ.300 టిక్కెట్, టీ-6 (రూ.50 టిక్కెట్)కు ప్రయాణికుల నుంచి అపూర్వ స్పందన వస్తున్నది. అయితే కరోనా అనంతరం ఆదాయం పెంచుకోవడంపై దృష్�
తెలంగాణ, ఒడిశా రాష్ర్టాల నడుమ పరస్పరం బస్ సర్వీసులను నడిపేందుకు ఆయా రాష్ర్టాల ఆర్టీసీ సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. ఈ మేరకు బుధవారం హైదరాబాద్ బస్ భవన్లో టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్