TSRTC | జిల్లాకేంద్రాల్లో టీఎస్ ఆర్టీసీ కొత్తగా ‘పల్లెవెలుగు టౌన్ బస్పాస్'ను ప్రవేశపెడుతున్నది. 10 కిలోమీటర్ల పరిధికి నెలకు 800, ఐదు కిలోమీటర్లకు 500గా ధరను సంస్థ ఖరారు చేసింది. మొదట కరీంనగర్, మహబూబ్నగర్, న�
TSRTC | సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ బంపరాఫర్ ప్రకటించింది. బెంగళూరు, విజయవాడ మార్గాల్లో వెళ్లే ప్రయాణికులకు టికెట్పై 10 శాతం రాయితీ కల్పించాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఆ రెండు
ఆర్టీసీ బస్సుల్లో దూరం వెళ్లే ప్రయాణికులు ఎందరో మధ్యలో చిరుతిళ్లు కొనుక్కొని కడుపు నింపుకుంటుంటారు. మన్నికగా ఉండకున్నా, ధర ఎక్కువైనా ఆకలికి తట్టుకోలేక ఎలాగోలా ఆరగించేస్తుంటారు. ఇకనుంచి ప్రయాణికులకు ఆ
Hyderabad | ఐపీఎల్ 2023లో భాగంగా ఇవాళ సాయంత్రం సన్రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ను చూసేందుకు నగరవాసులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో స్టేడియ�
TSRTC | టీఎస్ ఆర్టీసీ సంస్థ లాభాల బాట పట్టేందుకు యాజమాన్యం వినూత్న ఆలోచనలతో సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్నదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తెలిపారు. ఆర్టీసీ నూతనంగా కొనుగోలు చేసిన లహరి ఏసీ స్లీప�
హైటెక్ హంగులతో రూపొందించిన తొమ్మిది ఏసీ స్లీపర్ బస్సులను ఆర్టీసీ తొలిసారిగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రైవేట్ బస్సులకు దీటుగా రూపొందించిన ఈ బస్సులను హైదరాబాద్లోని ఎల్బీనగర్లో మంత్రి పువ్వాడ
TSRTC | ఆర్టీసీ గ్రేటర్ జోన్ పరిధిలోని సిటీ బస్సుల్లో కొత్తగా ప్రవేశపెట్టిన ఎఫ్-24 (రూ.300 టిక్కెట్, టీ-6 (రూ.50 టిక్కెట్)కు ప్రయాణికుల నుంచి అపూర్వ స్పందన వస్తున్నది. అయితే కరోనా అనంతరం ఆదాయం పెంచుకోవడంపై దృష్�
తెలంగాణ, ఒడిశా రాష్ర్టాల నడుమ పరస్పరం బస్ సర్వీసులను నడిపేందుకు ఆయా రాష్ర్టాల ఆర్టీసీ సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. ఈ మేరకు బుధవారం హైదరాబాద్ బస్ భవన్లో టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్
TS RTC | త్వరలోనే హైదరాబాద్ నగరానికి డబుల్ డెక్కర్ బస్సులు రానున్నాయని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్రెడ్డి తెలిపారు. ట్యాంక్బండ్పై శనివారం ఆర్టీసీకి చెందిన 50 కొత్త సూపర్ లగ్జరీ బస్సులను రాష్�
రాష్ట్రంలో సాధారణ ప్రజలను గమ్యస్థానాలకు చేరవేసే టీఎస్ఆర్టీసీ.. వైద్యసేవలను సైతం అందించేందుకు నడుం బిగించింది. తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రిలో తక్కువ ధరలతో నాణ్యమైన వైద్య సేవలను ప్రజలకు అందుబాటులోకి త�
ఆదాయం పెంపుపై సజ్జనార్ దృష్టి ఎండీగా బాధ్యతలు చేపట్టి ఏడాది హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): నష్టాల్లో ఉన్న టీఎస్ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు సంస్థ ఎండీ సజ్జనార్ ఎన్నో సంసరణలు అమల్లోకి తెచ�
త్వరలోనే ఆర్టీసీ కార్మికులకు రూ.1000 కోట్ల బకాయిలను చెల్లిస్తామని టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ప్రకటించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుతో మాట్లాడుతామని హామీ ఇచ్చారు. స�