ప్రభుత్వ నిర్లక్ష్యం, సొసైటీ ఉన్నతాధికారుల అసంబద్ధ నిర్ణయాలతో ఆఖరికి నీట్, జేఈఈ తదితర పోటీ పరీక్షలకు శిక్షణను అందించే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ) కాలేజీల్లోనే ఈ ఏడాది సీట్లు పూర్తిగా నిండని దుస్థి
దేశంలో ప్రైవేటీకరణను యథేచ్ఛగా ప్రోత్సహిస్తున్న కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు.. తాజా గా సైనిక్ స్కూళ్ల నిర్వహణ బాధ్యతల నుంచి క్రమంగా తప్పుకుంటున్నది. నాణ్యమైన విద్యకు కేరాఫ్ అడ్రస్ అయిన ఈ స్కూళ్లను సైత�
రాష్ట్రానికి కొత్తగా మూడు సైనిక్ స్కూళ్లను మంజూరు చేయాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. స్కూళ్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంపూర్ణంగా సహకరిస్తామని పేర్కొన్నారు
సైనిక్ స్కూళ్ల ఏర్పాటులో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఒక్క స్కూల్ కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని, ఈ విషయంలో రాష్ట
దేశంలో ప్రాథమిక విద్య నాణ్యతను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ బుధవారం చెప్పారు. ఈ కృషిలో భాగంగా దేశవ్యాప్తంగా కొత్తగా 100 సైనిక్ స్కూళ్లను ఏర్పాటు చేస్తామన�
రాష్ట్రంలో ఉత్తర తెలంగాణలో ఒకటి, దక్షిణ తెలంగాణలో మరొక సైనిక్ స్కూల్ ఏర్పాటుచేయాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
దేశవ్యాప్తంగా సైనిక్ పాఠశాలల్లో ప్రవేశం కోసం నిర్వహించిన రాత పరీక్ష ఫలితాల్ని (ఏఐఎస్ఎస్ఈఈ-2024) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసింది.
ఆదిలాబాద్ రీజియన్ వ్యాప్తంగా ఆదివారం బెల్లంపల్లి, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ ప్రాంతాల్లో సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. బెల్లంపల్లి సీవోఈ బాలుర కళాశాలలో 6వ తరగతిలో ప్రవేశానికి 227 మంది �
దేశవ్యాప్తంగా సైనిక స్కూల్స్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న పరీక్షల తేదీ మారింది. వచ్చే విద్యా సంవత్సరంలో (2024-25) ఆరు, తొమ్మిది తరగతుల్లో ప్రవేశాలకు ఆలిండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (AISSEE 2024) ష�
‘దేశవ్యాప్తంగా కొత్తగా 21 సైనిక స్కూళ్లను మంజూరుచేశాం. రాష్ర్టాలవారీగా తెలంగాణ, ఏపీ, తమిళనాడుకు ఒకటి చొప్పున ఇచ్చాం. 2022-23 విద్యాసంవత్సరం నుంచి వీటిల్లో తరగతులు ప్రారంభమవుతాయి” ఇది సైనిక స్కూళ్లు మంజూరుచే�
Bipin Rawat: మొయిన్పురిలోని సైనిక్ స్కూల్కు దేశం కోసం అసమాన త్యాగం చేసిన సీడీఎస్ మాజీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ పేరు పెడుతున్నట్టు యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్ గురువారం ప్రకటించారు.