హీరోయిన్ల మధ్య వృత్తిపరమైన పోటీ సహజం. వ్యక్తిగతంగా కూడా వారిమధ్య ఈర్ష్యాద్వేషాలుంటాయని కొందరు అంటుంటారు. ఈ నేపథ్యంలోనే.. స్నేహబంధాలు కూడా తమలో బలంగా ఉంటాయని నిరూపించిన నాయికలు కూడా కొందరున్నారు. వారిలో
శాస్త్రీయ సంగీత ప్రపంచంలో ఎవరెస్ట్ శిఖరం, భారతరత్న ఎమ్మెస్ సుబ్బులక్ష్మి. ఆ సంగీత సామ్రాజ్ఞి జీవితం ఆధారంగా ప్రతిష్టాత్మక బయోపిక్ రానున్నదని మీడియాలో గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. గౌత�
MBBS Actress | ప్రస్తుతం సినీరంగంలో రాణిస్తున్న కొందరు నాయికలు అందం, అభినయంతో పాటు స్ట్రాంగ్ అకాడమిక్ బ్యాక్ గ్రౌండ్తో ప్రత్యేకతను చాటుకుంటున్నారు. వారిలో కొందరు వైద్యవిద్యను పూర్తి చేసి వెండితెరపై సత్తాచ
భారతీయ పౌరాణిక ఇతిహాసం రామాయణంలో సీతా స్వయంవర ఘట్టం అత్యంత విశిష్టమైనది. పరమశివుడి దివ్యాయుధం అయిన శివధనస్సుని విరిచి శ్రీరాముడు సీతాదేవిని సహధర్మచారిణిగా స్వీకరిస్తాడు.
సాయిపల్లవి తొలి బాలీవుడ్ సినిమా ‘ఏక్ దిన్' ఇటీవల విడుదలై మిశ్రమ స్పందనను దక్కించుకున్నది. అయితే.. నటిగా సాయిపల్లవి మాత్రం పాసైపోయింది. ఆమె నటనకు ఉత్తరాదిన కూడా ప్రశంసలు దక్కుతున్నాయి.
Sai Pallavi | తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో తన నటన, డ్యాన్స్లతో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన సాయి పల్లవి ‘ఏక్ దిన్’ సినిమాతో బాలీవుడ్ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే.. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ �
Sai Pallavi | సహజ నటిగా గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి తాజాగా సామాజిక మాధ్యమాల్లో విమర్శలకు గురవుతున్నారు. ఆమె నటించిన హిందీ చిత్రం ‘ఏక్ దిన్’ విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ముంబైలో ‘ఏక్ దిన్ కీ మెహఫిల్
దక్షిణాదిలో తిరుగులేని స్టార్డమ్ను సొంతం చేసుకున్న సాయిపల్లవి ‘ఏక్ దిన్' చిత్రంతో హిందీ చిత్రసీమలోకి అరంగేట్రం చేస్తున్నది. అమీర్ఖాన్ కుమారుడు జునైద్ఖాన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సునీల
MS Subbulakshmi | భారతీయ సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానటి, కర్ణాటక సంగీత సామ్రాజ్ఞి ఎం.ఎస్. సుబ్బులక్ష్మి జీవిత గాథను వెండితెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు వేగంగా సాగుతున్నాయి. ఆమె గానమాధుర్యం, ఆధ్�
ప్రస్తుతం రుక్మిణీ వసంత్కి మహర్దశ నడుస్తున్నది. పానిండియా బ్లాక్బస్టర్ ‘కాంతార 2’తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నది ఈ కన్నడ కస్తూరి. ప్రస్తుతం ‘ఎన్టీఆర్నీల్' చిత్రంలో కథానాయికగా నటిస్తూ బి�
Sai Pallavi | తెలుగు, తమిళ సినీ ఇండస్ట్రీల్లో స్టార్ హీరోయిన్గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సాయి పల్లవి ప్రస్తుతం బాలీవుడ్లో కూడా తన సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. ప్రతిష్టాత్మకమైన రామాయణ సినిమాల
Ek Din New Trailer | స్టార్ బ్యూటీ సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న చిత్రం 'ఏక్ దిన్' (Ek Din). అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమా మే 01న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Ramayana | భారతీయ సినీ పరిశ్రమ నుంచి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్లలో ఒకటైన రామాయణ పై రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. రణబీర్ కపూర్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్�