లేడీ పవర్స్టార్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్, కోలీవుడ్లతో తనకంటూ ప్రత్యేక క్రేజ్ను సొంతం చేసుకొని బాలీవుడ్లోనూ పాగా వేసింది. బాలీవుడ్ రామాయణ్తో పాటు ఆమిర్ఖాన�
భారతీయ దిగ్దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో విజయ్సేతుపతి, సాయిపల్లవి ప్రధానపాత్రధారులుగా ఓ చిత్రం తెరకెక్కనున్నదనే వార్త గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇన్ని రోజులూ �
Nani | టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం తన కెరీర్ను కొత్త దిశగా తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు. ముఖ్యంగా ఇండస్ట్రీలో టైర్-1 హీరోగా నిలబడాలనే లక్ష్యంతో వరుసగా మాస్ సినిమాలను ఎంపిక చేసుకుంటున్నట్లు తెల
సృష్టిలో తొలి గురువు అమ్మ . పొత్తిళ్లలో బిడ్డకు అమ్మ చెప్పే కథలే జ్ఞానబోధలు. ఎదుగుతూ.. అమ్మని చదువుతూ.. మంచీచెడూ నేర్చుకుంటాం. సమస్త కళలూ అమ్మ పాలధార నుంచే ఉత్పన్నమవుతాయనేది ఆర్యోక్తి. నటి సాయిపల్లవి కూడా ఇ
తెలుగులో స్టార్డమ్ని అనుభవిస్తూ కూడా తెలుగు నేర్చుకోవాలనే సోయి ఉండదు కొందరు కథానాయికలకు. ప్రస్తుతం ఉన్న కథానాయికల్లో నిత్యామీనన్, సాయిపల్లవి, కీర్తిసురేశ్, రష్మిక మందన్న, అనుపమ పరమేశ్వరన్.. తదితర త
Ramayana | భారతీయ సినీ పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్న ప్రాజెక్టుల్లో ఒకటిగా దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కిస్తున్న “రామాయణం” నిలుస్తోంది. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, నటి సాయి పల్లవి సీతాదేవ�
ఎంత పెద్ద హీరో సినిమా అయినా.. ఎంత గొప్ప ప్రొడక్షన్ అయినా.. పాత్ర నచ్చకపోతే నిర్మొహమాటంగా ‘నో’ చెప్పేస్తుంది సాయిపల్లవి. ఇలాంటి ఆటిట్యూడ్ కథానాయికలకు కరెక్ట్ కాదనే వాళ్లు లేకపోలేదు. తత్ఫలితంగా విజయాలన�
sai pallavi | మణిరత్నం ప్రాజెక్ట్ కోలీవుడ్ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి చేతిలోకి వెళ్లింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర కథనాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సినీరంగంలో కొన్ని కాంబినేషన్స్ చాలా ప్రత్యేకం. అందులో ధనుష్-సాయిపల్లవి జోడీ ఒకటి. వీరిద్దరూ కలిసి ‘మారి’ సీక్వెల్లో నటించారు. ఆ సినిమాలోని ‘రౌడీ బేబీ’ పాట ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. సినిమ�
‘కల్కి 2898ఏడీ’లో దీపికా పడుకొనే పోషించిన ‘సుమతి’ పాత్ర చాలా కీలకం. ఓ విధంగా కథంతా ఆ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. రెండో భాగంలో ఆ పాత్ర ప్రాధాన్యత మరింత ఎక్కువగా ఉంటుందట. అయితే.. దీపికాను ఆ సినిమా నుంచి తప్పించ�