ధనుష్, సాయిపల్లవి జంటగా 2018లో వచ్చిన ‘మారి- 2’ సినిమా తమిళనాట ఘనవిజయాన్ని అందుకున్నది. ముఖ్యంగా ఆ సినిమాలోని ‘రౌడీ బేబీ..’ సాంగ్ అయితే.. తెలుగులో కూడా మోతమోగిపోయింది.
Kalki 2 | సిల్వర్ స్క్రీన్పై రికార్డు వర్షం కురిపించిన ఈ మూవీకి సీక్వెల్ కల్కి 2 కూడా రాబోతుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే సీక్వెల్ పార్ట్లో దీపికాపదుకొనే ఉండటం లేదంటూ ఇప్పటికే నెట్టింట వార్తలు
కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సాయిపల్లవి బికినీ ఫొటోలు దర్శనమిస్తున్నాయి. అవి రియల్ అని కొందరు. కాదు ఫేక్ అని మరికొందరు.. సోషల్ మీడియా అంతా ఇవే వాదనలు. ఇంత వివాదం జరుగుతున్నా.. సాయిపల్లవి మాత్రం సైలెం�
Sai Pallavi | సినిమాల్లో గ్లామర్కు భిన్నంగా నేచురల్ నటనతోనే ప్రేక్షకులను ఆకట్టుకునే నటీమణుల్లో సాయిపల్లవి ప్రత్యేకంగా నిలుస్తోంది. ఎక్స్పోజింగ్ లేకుండానే స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న ఆమెకు ‘లేడీ పవర్ స్టార్’ �
ప్రతిష్టాత్మక ‘కలైమామణి’ పురస్కారాలను తమిళనాడు ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. 2021, 2022, 2023 సంవత్సరాలకు గాను, ఏడాదికి 30మందికి చొప్పున మొత్తం 90మందిని ఈ పురస్కారాలకు ఎంపిక చేసింది.
Kalaimamani | స్టార్ నటి సాయి పల్లవి మరో అరుదైన ఘనతను అందుకుంది. కళారంగంలో విశేష కృషి చేసిన వారికి తమిళనాడు ప్రభుత్వం అందించే 'కలైమామణి' అవార్డును సాయి పల్లవి అందుకోబోతుంది.
పాత్రల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తారు నటి సాయిపల్లవి. ప్రాధాన్యత లేని పాత్రల్లో ఆమె నటించిన దాఖాలాలు అస్సలు లేవు. గత ఏడాది ‘అమరన్'తో, ఈ ఏడాది ‘తండేల్'తో పలకరించిన ఈ తమిళ సోయగం.. ప్రస్తుతం బాలీవుడ్ ‘రామాయ�
దక్షిణాదిలో సాయిపల్లవి క్రేజ్ ఏమిటో అందరికీ తెలిసిందే. సినిమాల ఎంపికలో సెలెక్టివ్గా ఉంటే ఈ తమిళ సోయగం బలమైన కథా చిత్రాలకే ప్రాధాన్యతనిస్తుంది. ఆమె ఒక సినిమాను ఒప్పుకుందంటే అందులో ఏదో ప్రత్యేకత ఉందని �
Saipallavi | దుబాయ్లో జరిగిన సైమా అవార్డుల వేడుకలో సాయిపల్లవి స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. తమిళ చిత్రం అమరన్లో నటనకు గానూ ఆమె ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది.
SIIMA 2025 | దక్షిణ భారత చలనచిత్ర రంగంలో ప్రతిష్టాత్మకంగా నిలిచిన సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA 2025) వేడుక ఈ ఏడాది దుబాయ్ వేదికగా అత్యంత అట్టహాసంగా జరిగింది. శనివారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమంలో తమిళ�
సాయిపల్లవి, రణబీర్కపూర్ సీతారా ములుగా.. బాలీవుడ్లో ‘రామాయణ’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ పవిత్ర ఇతిహాసాన్ని దర్శకుడు నితీశ్ తివారి రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు.
Sunny Deol | బాలీవుడ్ నుంచి మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్లలో ఒకటి ‘రామాయణ’(Ramayana). దాదాపు రూ.4000 కోట్ల బడ్జెట్తో రాబోతున్న ఈ చిత్రం 45కి పైగా భాషల్లో విడుదల కాబోతుంది.