SYG | సాయి దుర్గ తేజ్ నటిస్తోన్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ సంబరాల యేటి గట్టు (SYG)ని సెప్టెంబర్ 25న విడుదల చేయనున్నట్టు టీం ఇప్పటికే ప్రకటించిందని తెలిసిందే. అయితే ఈ చిత్రం వాయిదా పడుతున్నట్టు వార్తలు వస్తుండగా..
బెల్లంకొండ సాయిశ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ లీడ్రోల్స్ చేసిన హారర్ థ్రిల్లర్ ‘కిష్కింధపురి’. కౌశిక్ పెగల్లపాటి దర్శకుడు. సాహు గారపాటి నిర్మాత. ఈ నెల 12న సినిమా విడుదలైంది.
Sai Durga Tej | టాలీవుడ్ సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ రెండో ఇన్నింగ్స్ను ఎంతో స్పూర్తిదాయకంగా మలుస్తున్నారు. మూడేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదం అనంతరం, ఆయన వ్యక్తిత్వంలో వచ్చిన మార్పులు ఇప్పుడు అతన్ని సామ�
హీరో సాయిదుర్గతేజ్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా ‘సంబరాల ఏటిగట్టు’(SYG). రోహిత్ కెపి దర్శకుడు. కె.నిరంజన్రెడ్డి, చైతన్యరెడ్డి నిర్మాతలు. 125కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రం చిత్రీకరణ ద�
SYG | ఇటీవలే కార్మికుల వేతన సమస్యపై ఇండస్ట్రీ బంద్ ప్రకటించిన నేపథ్యంలో సాయి దుర్గ తేజ్ SYG షూటింగ్ నిలిచిపోయింది. అయితే తాజా కథనం ప్రకారం ఈ మూవీ చిత్రీకరణ మళ్లీ మిడ్ సెప్టెంబర్లో మొదలు కానుంది.
ప్రస్తుతం ‘సంబరాల యేటిగట్టు’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు హీరో సాయిదుర్గతేజ్. ఆ సినిమా నిర్మాణంలో ఉండగానే తన నెక్ట్స్ సినిమాను కూడా లైన్లో పెట్టేశారాయన.
సాయిదుర్గతేజ్ ప్రస్తుతం పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్న విషయం తెలిసిందే. రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై కె.నిరంజన్ రెడ్డి, చైతన్యరెడ్డి
Satya | సాయిధరమ్ తేజ్(Sai Dharam Tej), స్వాతిరెడ్డి (Swathi Reddy) కాంబోలో తెరకెక్కిన మ్యూజికల్ వీడియో సత్య (Satya). The Soul Of Satya టైటిల్తో విడుదల చేసిన వీడియో సాంగ్కు మంచి స్పందన వచ్చింది. ఈ పాటను శృతిరంజని రాసి స్వయంగా కంపోజ్ చేస్�
Sai Durga Tej | కలియుగదైవం తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామి (Lord Venkateswara) వారిని టాలీవుడ్ స్టార్ నటుడు సాయి దుర్గ తేజ్ (Sai Durga Tej) దర్శించుకున్నారు.
SDT 18 Glimpse | సాయి దుర్గ తేజ్ కాంపౌండ్ నుంచి వస్తున్న తాజా చిత్రం SDT18. రోహిత్ కేపీ (Rohit KP) దర్శకత్వం (డెబ్యూ) వహిస్తున్న ఈ మూవీలో ఐశ్వర్య లక్ష్మి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. మేకర్స్ ముందుగా ప్రకటించిన ప్రకారం
మెగా హీరో సాయిదుర్గతేజ్ కథానాయకుడిగా రోహిత్ కెపి దర్శకత్వంలో ఓ ప్రతిష్టాత్మక పానిండియా సినిమా తెరకెక్కుతున్నది. కె.నిరంజన్రెడ్డి, చైతన్యరెడ్డి ఈ చిత్రానికి నిర్మాతలు.