సినిమా ఎలా ఉంది రా..అంతా బాగుంది కానీ చివర్లో హీరో చచ్చిపోయాడ్రా..అవునా హీరో చచ్చిపోతే సినిమా ఏముంది.. ఇంక సినిమా ఆడదు.. .. కామన్గా ఇద్దరు తెలుగు ఆడియన్స్ కొత్త సినిమా గురించి మాట్లాడుకుంటే వచ్చే కబుర్లు ఇవి
Republic Movie Review | ఒక బలమైన కథ చెప్పాలంటే బలమైన కథానాయకుడు కావాలి. దర్శకుడు కూడా తాను చెప్పాలనుకున్న పాయింట్ పక్కదారి పట్టకుండా చెప్పగలగాలి. అప్పుడే ఆ కథకు న్యాయం జరుగుతుంది. కమర్షియల్ కోణంలో ఆలోచించి ఏ మాత్రం పక్
సాయి తేజ్ హీరోగా దేవాకట్టా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రిపబ్లిక్’. అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.దీనిని జీ స్టూడియోస్ సహకారంతో జెబి ఎంటర్టైన్మెంట్స్ �
సాయి ధరమ్ తేజ్ సెప్టెంబర్ 10న బైక్పై నుండి కింద పడి తీవ్ర గాయాలతో అపోలో ఆసుపత్రిలో అడ్మిట్ అయిన సంగతి తెలిసిందే. తేజ్ ఆసుపత్రిలో చేరి 20 రోజులు అయింది. ఇప్పటికీ ఆయన ఆరోగ్యంపై అభిమానులలో ఆందోళన ఉ
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ సెప్టెంబర్10న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సంగతి తెలిసిందే. అపోలో ఆసుపత్రిలో గత కొద్ది రోజులుగా చికిత్స పొందుతున్న తేజ్ ఆరోగ్యంపై అభిమానులలో అనేక సందేహాలు �
Sai Dharam tej Health | మెగా హీరో సాయి ధరమ్ తేజ్కు యాక్సిడెంట్ జరిగి 18 రోజులు అయిపోయింది. ఇప్పటి వరకు ఆయన ఆరోగ్యంపై ఎవరికి తోచినట్లు వాళ్లు చెబుతున్నారు.. కానీ పర్ఫెక్ట్ సమాచారం మాత్రం ఇచ్చిన వారు లేరనే చెప్పాలి. వై�
By Maduri Mattaiah హీరో సాయిధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్(Republic) మూవీ అక్టోబర్ 1న థీయేటర్లలోకి రానుంది. ఈ సినిమాకు దేవ కట్టా(Deva Katta) దర్శకత్వం వహించారు. ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్గా నటించింది. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం ఇచ�
సాయి ధరమ్ తేజ్, ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రలలో దేవా కట్టా తెరకెక్కించిన చిత్రం రిపబ్లిక్. జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 1న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. అవినీతి రాజకీయ�
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యంపై రోజుకొక వార్త బయటకు వస్తూనే ఉంది. అందుకే అభిమానులు కూడా కంగారు పడుతున్నారు. ఆయనకు ఎలాంటి ప్రమాదం లేదు.. కోలుకుంటున్నాడు.. త్వరలోనే మన ముందుకు వస్తాడు అంటూ నిన్న మొన్నటి వర
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ గత 10 రోజులుగా అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు. ఆయన ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు వైద్యులు చెబుతూనే ఉన్నారు. అయినా కూడా అభిమానుల్లో ఏదో తెలియని ఆందోళన కనిపిస్తుంది. �
Republic | సెప్టెంబర్ 10న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయి ధరమ్ తేజ్ గత 10 రోజులుగా అపోలో హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నాడు. ఈయన ఎలా ఉన్నాడు అనే వీడియో ఇప్పటివరకు బయటికి రాలేదు. కానీ సాయికి ఎలాంటి ప్రమాదం
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రిపబ్లిక్. ఈ సినిమా ట్రైలర్ తాజాగా చిరంజీవి చేతుల మీదుగా విడుదలైంది. ట్రైలర్కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. అవినీతి రహిత సమాజ
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. కొద్ది రోజులులగా అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాయిధరమ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. తాజాగా మెగాస్టార్ చి�