మెగా హీరో సాయి ధరమ్ తేజ్ శుక్రవారం హైదరాబాద్లోని కేబుల్ బ్రిడ్జ్, ఐకియా రూట్లో తన స్పోర్ట్స్ బైక్ మీదనుంచి అదుపుతప్పి క్రిందపడిన సంగతి తెలిసిందే . ఈ ప్రమాదంలో ఆయన కుడి కన్ను, ఛాతిపై బలమైన గాయాలు కా
అదుపు తప్పి స్కిడ్ అయి పడిపోయాడు రోడ్డు ప్రమాదంలో సినీ నటుడు సాయిధరమ్తేజ్కు తీవ్ర గాయాలు హెల్మెటే ప్రాణాపాయం నుంచి కాపాడింది అపోలో వైద్యశాలలో చికిత్స.. నిలకడగా సాయిధరమ్ ఆరోగ్యం ర్యాష్ డ్రైవింగ్ప
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం అపోలో హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నాడు. ఈయన త్వరగా కోలుకోవాలని మెగా అభిమానులతో పాటు సాధారణ జనం కూడా కోరుకుంటున్నారు. ఎలాంట�
కేవలం తెలుగు ఇండస్ట్రీ కాదు.. మొత్తం సౌత్ ఇండస్ట్రీ అంతా ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం గురించి మాట్లాడుకుంటుంది. ఆయన ఎలా ఉన్నాడు అంటూ సోషల్ మీడియాలో అందరూ అడుగుతున్నారు. బాగున్నాడని వైద్యులు చెబు�
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొద్ది సేపటి క్రితం అపోలో వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేయగా, సాయి �
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సంగతి తెలిసిందే. ప్రమాదం సమయంలో తేజ్ రైడ్ చేసిన బండి నెంబర్ TS07 GJ1258. చూడగానే ఆకట్టుకునే మోడల్ తో ఉన్న రేసింగ్ బైక్ దాదాపు 228 కేజీల బరువు ఉంటుంద
శుక్రవారం సాయి తేజ్ ప్రయాణిస్తున్న స్పోర్ట్స్ బైక్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. నగరంలోని కేబుల్ బ్రిడ్జ్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో తీవ్రంగా గాయ�
Sai dharam tej | రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సినీ హీరో సాయి ధరమ్ తేజ్ గణనాథుడి ఆశిస్సులతో త్వరగా కోలుకుంటాడని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
మెగా హీరో సాయి తేజ్ శుక్రవారం రాత్రి 7.30 గంటల సమయంలో కేబుల్ బ్రిడ్జిపై కింద పడ్డ విషయం తెలిసిందే. స్పోర్ట్స్ బైక్పై వెళుతున్న సమయంలో రోడ్డుపై ఇసుక ఉండడంతో బైక్ స్కిడ్ అయింది. దీంతో తేజ్ తీవ్రంగ�
మెగా హీరో సాయి తేజ్ కేబుల్ బ్రిడ్జిపై తాను నడుపుతున్న స్పోర్ట్స్ బైక్ నుండి కిందపడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో తేజ్కు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రాథమిక చికిత్స కోసం ముందుగా మాదాపూర్లోని మెడికవర�
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ శుక్రవారం రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ బైక్ పై ప్రయాణిస్తున్న క్రమంలో ఆయన బైక్ స్కిడ్ అయి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే సాయిధరమ్తేజ
మెగా హీరో సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. శుక్రవారం రాత్రి స్పోర్ట్స్ బైక్పై వెళ్తున్న ఆయన ప్రమాదవశాత్తూ కిందపడిపోయాడు. జూబ్లీ హిల్స్ రోడ్డు నంబర్ 45 కేబుల్ బ్రిడ్జ్ మార్గంలో ఐ�
మ్యూజిక్ మాంత్రికుడు మణిశర్మ మళ్లీ ఫాంలోకి వచ్చాడు. ప్రస్తుతం అతని కిట్టీలో పదికి పనే ప్రాజెక్టులు ఉన్నాయి. సాయి ధరమ్ తేజ్ హీరోగా రాబోతున్న కొత్త సినిమా రిపబ్లిక్ కి కూడా మణిశర్మ సంగీతం అందిస్�