సాయి ధరమ్ తేజ్ సెప్టెంబర్ 10న రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. మాదాపూర్లో కొత్తగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జి వద్ద స్పోర్ట్స్ బైక్పై నుంచి అదుపుతప్పి సాయి ధరమ్ తేజ్ కిందపడిపోవడంతో �
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.ఆయన ఆరోగ్యం క్రమక్రమేపి కుదుట పడుతుంది. అయితే పలువురు సినీ ప్రముఖులు ఆసుపత్రి వద్దకు చేరు�
సినీ నటుడు సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయనను దవాఖానకు తరలించడం.. పోలీసుల దర్యాప్తు ఈ వార్త తెలుగు నాట వైరల్ కావడం వెనువెంటనే జరిగిపోయింది. అయితే. ఆ ప్రమాదం�
శుక్రవారం రోడ్డు ప్రమాదానికి గురైన హీరో సాయిధరమ్తేజ్ ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగవుతున్నదని ఆయనకు చికిత్స అందిస్తున్న వైద్యులు తెలిపారు. గత మూడు రోజులుగా ఆయన జూబ్లీహిల్స్లోని అపోలో ఆసుపత్రిలో చ�
sai dharam tej accident | మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఆయన ఆరోగ్యం ఎలా ఉందని అభిమానులు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్ర�
Sai dharam Tej Accident | యాక్సిడెంట్లో గాయపడిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్ మూడు రోజులుగా అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అక్కడే ఆయన్ను చూసేందుకు సినీ రాజకీయ ప్రముఖులు వస్తున్నారు. మెగా ఫ్యామిలీని పర�
Sai dharam tej accident |ఎన్నో జాగ్రత్తలతో చేయాల్సిన రైడింగ్ను నిత్యం బిజీగా ఉండే నగర రోడ్లపై చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు కొందరు. గ్రేటర్ పరిధిలో 40 స్పీడ్ దాటొద్దని అధికారులు గతంలో హెచ్చరికలు జారీ చేసిన�
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ శుక్రవారం హైదరాబాద్లోని కేబుల్ బ్రిడ్జ్, ఐకియా రూట్లో తన స్పోర్ట్స్ బైక్ మీదనుంచి అదుపుతప్పి క్రిందపడిన సంగతి తెలిసిందే . ఈ ప్రమాదంలో ఆయన కుడి కన్ను, ఛాతిపై బలమైన గాయాలు కా
అదుపు తప్పి స్కిడ్ అయి పడిపోయాడు రోడ్డు ప్రమాదంలో సినీ నటుడు సాయిధరమ్తేజ్కు తీవ్ర గాయాలు హెల్మెటే ప్రాణాపాయం నుంచి కాపాడింది అపోలో వైద్యశాలలో చికిత్స.. నిలకడగా సాయిధరమ్ ఆరోగ్యం ర్యాష్ డ్రైవింగ్ప
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం అపోలో హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నాడు. ఈయన త్వరగా కోలుకోవాలని మెగా అభిమానులతో పాటు సాధారణ జనం కూడా కోరుకుంటున్నారు. ఎలాంట�
కేవలం తెలుగు ఇండస్ట్రీ కాదు.. మొత్తం సౌత్ ఇండస్ట్రీ అంతా ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం గురించి మాట్లాడుకుంటుంది. ఆయన ఎలా ఉన్నాడు అంటూ సోషల్ మీడియాలో అందరూ అడుగుతున్నారు. బాగున్నాడని వైద్యులు చెబు�
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొద్ది సేపటి క్రితం అపోలో వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేయగా, సాయి �