మెగా హీరో సాయి ధరమ్ తేజ్ శుక్రవారం రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ బైక్ పై ప్రయాణిస్తున్న క్రమంలో ఆయన బైక్ స్కిడ్ అయి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే సాయిధరమ్తేజ
మెగా హీరో సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. శుక్రవారం రాత్రి స్పోర్ట్స్ బైక్పై వెళ్తున్న ఆయన ప్రమాదవశాత్తూ కిందపడిపోయాడు. జూబ్లీ హిల్స్ రోడ్డు నంబర్ 45 కేబుల్ బ్రిడ్జ్ మార్గంలో ఐ�
మ్యూజిక్ మాంత్రికుడు మణిశర్మ మళ్లీ ఫాంలోకి వచ్చాడు. ప్రస్తుతం అతని కిట్టీలో పదికి పనే ప్రాజెక్టులు ఉన్నాయి. సాయి ధరమ్ తేజ్ హీరోగా రాబోతున్న కొత్త సినిమా రిపబ్లిక్ కి కూడా మణిశర్మ సంగీతం అందిస్�
టాలీవుడ్ (Tollywood) డైరెక్టర్ దేవాకట్టా (Dev Katta) డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం రిపబ్లిక్ (Republic). ఇప్పటికే విడుదల చేసిన లుక్స్ కు మంచి స్పందన వచ్చింది. కాగా తాజాగా ఐశ్వర్యరాజేశ్ ఫస్ట్ లుక్ ను విడుద�
టాలీవుడ్ హీరో సాయిధరమ్ తేజ్(Sai Dharam Tej) లీడ్ రోల్ చేస్తున్న చిత్రం రిపబ్లిక్ (Republic). దేవా కట్టా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి జగపతి బాబు (Jagapathi Babu)ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.
‘ప్రతిఒక్కరినీ ఆలోచింపజేసే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించిన భావన కలుగుతోంది. సాయితేజ్ను నేనో సోదరుడిగా భావిస్తా. అతడికి సక్సెస్ వస్తే నాకు వచ్చినట్లుగా ఆనందపడతా’ అని అన్నారు దర్శకుడు కొరటాల శివ. ‘ర�
ఒక సినిమా చేయాలంటే కోట్లలో ఖర్చు చేయాలి. అదే స్టార్ హీరో సినిమాలో ఉంటే తక్కువలో తక్కువ 50 కోట్లు పెట్టాల్సిందే. మీడియం రేంజ్ హీరో సినిమాకు కూడా 20 కోట్లకు పైగా ఖర్చు పెడుతున్నారు నిర్మాతలు. అన్ని కోట్లు ఖర్చ�
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ స్పీడ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఓ సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమా ఓకే చేస్తూ అందరికి షాక్ ఇస్తున్నాడు. చివరిగా సోలో బ్రతుకే సో బెటర్ అనే చిత్రంతో ప్రేక్షకులని అలరించ�
కరోనా వైరస్ బయట ఎంత దారుణంగా ఉందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోజుకు కొన్ని వేలాది మంది ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. అందులో పలువురు ప్రముఖులు కూడా ఉంటున్నారు. రోజుకు కనీసం అరడజను
‘మంచి దర్శకుడి కథను వినడం కంటే వెండితెరపై చూడటానికే నేను ఇష్టపడతా. ఈ సినిమాను థియేటర్లో చూడాలనే దేవా కట్టా కథ చెబుతానన్నా ఇప్పటివరకు వినలేదు’ అని అన్నారు దర్శకుడు సుకుమార్. సాయితేజ్ హీరోగా నటిస్తున్�
రమకృష్ణ | సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘రిపబ్లిక్’. దేవా కట్టా దర్శకత్వంలో పొలిటికల్ థ్రిల్లర్గా తెరకెక్కుతోంది. ఇందులో విలక్షణ నటి రమ్యకృష్ణ కీలకపాత్ర పోషిస్తున్నారు.