టాలీవుడ్ (Tollywood) డైరెక్టర్ దేవాకట్టా (Dev Katta) డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం రిపబ్లిక్ (Republic). ఇప్పటికే విడుదల చేసిన లుక్స్ కు మంచి స్పందన వచ్చింది. కాగా తాజాగా ఐశ్వర్యరాజేశ్ ఫస్ట్ లుక్ ను విడుద�
టాలీవుడ్ హీరో సాయిధరమ్ తేజ్(Sai Dharam Tej) లీడ్ రోల్ చేస్తున్న చిత్రం రిపబ్లిక్ (Republic). దేవా కట్టా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి జగపతి బాబు (Jagapathi Babu)ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.
‘ప్రతిఒక్కరినీ ఆలోచింపజేసే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించిన భావన కలుగుతోంది. సాయితేజ్ను నేనో సోదరుడిగా భావిస్తా. అతడికి సక్సెస్ వస్తే నాకు వచ్చినట్లుగా ఆనందపడతా’ అని అన్నారు దర్శకుడు కొరటాల శివ. ‘ర�
ఒక సినిమా చేయాలంటే కోట్లలో ఖర్చు చేయాలి. అదే స్టార్ హీరో సినిమాలో ఉంటే తక్కువలో తక్కువ 50 కోట్లు పెట్టాల్సిందే. మీడియం రేంజ్ హీరో సినిమాకు కూడా 20 కోట్లకు పైగా ఖర్చు పెడుతున్నారు నిర్మాతలు. అన్ని కోట్లు ఖర్చ�
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ స్పీడ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఓ సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమా ఓకే చేస్తూ అందరికి షాక్ ఇస్తున్నాడు. చివరిగా సోలో బ్రతుకే సో బెటర్ అనే చిత్రంతో ప్రేక్షకులని అలరించ�
కరోనా వైరస్ బయట ఎంత దారుణంగా ఉందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోజుకు కొన్ని వేలాది మంది ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. అందులో పలువురు ప్రముఖులు కూడా ఉంటున్నారు. రోజుకు కనీసం అరడజను
‘మంచి దర్శకుడి కథను వినడం కంటే వెండితెరపై చూడటానికే నేను ఇష్టపడతా. ఈ సినిమాను థియేటర్లో చూడాలనే దేవా కట్టా కథ చెబుతానన్నా ఇప్పటివరకు వినలేదు’ అని అన్నారు దర్శకుడు సుకుమార్. సాయితేజ్ హీరోగా నటిస్తున్�
రమకృష్ణ | సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘రిపబ్లిక్’. దేవా కట్టా దర్శకత్వంలో పొలిటికల్ థ్రిల్లర్గా తెరకెక్కుతోంది. ఇందులో విలక్షణ నటి రమ్యకృష్ణ కీలకపాత్ర పోషిస్తున్నారు.
అరంగేట్ర చిత్రం ‘ఉప్పెన’ ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు యువ హీరో వైష్ణవ్తేజ్. ఆయన తాజా చిత్రం శుక్రవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ పతాకంపై బి.వి.ఎస్.ఎన్.ప్రస�
మెగా మేనల్లుడి | తొలి చిత్రంతో మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు పంజా వైష్ణవే తేజ్ భారీ విజయాన్ని అందుకున్నాడు. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కిన ప్రేమకథా చిత్రం ‘ఉప్పెన’తో అందరి ప్రశంసలు పొందింది.
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఈ ఏడాది సోలో బ్రతుకే సో బెటర్ అనే చిత్రంతో ప్రేక్షకులని పలకరించిన విషయం తెలిసిందే. లాక్డౌన్ తర్వాత థియేటర్లో విడుదలైన ఈ మూవీ పర్వాలేదనిపించింది. ఇక దేవా కట్టా ద�
టాలీవుడ్ హీరోల్లో చాలా మంది మంచి స్నేహబంధాన్ని కొనసాగిస్తుంటారనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకరి హీరో సినిమా ప్రమోషన్స్ లో మరో హీరో పాల్గొంటుంటారు ఒకరి సినిమాలో మరొకరు గెస్ట్ �