ప్రముఖ గాయకుడు, పాలమూరు ముద్దుబిడ్డ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ బుధవారం అర్ధరాత్రి గుండెపోటుతో మరణించారు. మక్తల్ నియోజకవర్గం అమరచింతకు చెందిన సాయిచంద్ తన తండ్రి అడుగుజాడల్లో పేద ప్రజ
తెలంగాణ పోరు బిడ్డ, కళాకారుడు సాయిచంద్ హఠాన్మరణం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విషాదాన్ని నింపింది. తెలంగాణ మాండళికాన్ని, తెలంగాణ పల్లె పాటలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన గాయకుడు ఇకలేరన్న వార్త.. �
ఈ ఏడాది ఏప్రిల్ 12న తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలో వ్యవసాయ కళాశాల ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రులు కేటీఆర్, నిరంజన్రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డితో కలిసి వచ్చిన ఆయన వేదికపై సాయిచ�
గాయకుడు, కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ మృతి పట్ల సంగారెడ్డి జిల్లా ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ నెల 22న చివరిసారిగా పటాన్చెరులో సీఎం కేసీఆర్ ప�
‘పాటల ఊట.. ఉద్యమ బావుటా ప్రజా గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్' అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, శాసనమండలి సభ్యుడు తాతా మధుసూదన్ అన్నారు.
ప్రజాగాయకుడు, కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ హఠాన్మరణంతో ఉమ్మడి జిల్లాకు చెందిన కవులు, కళాకారులు, ఉద్యమకారులు దిగ్భ్రాంతికి గురయ్యారు. సాయిచంద్కు ఇరు జిల్లాలతో ప్రత్యేకమైన అనుబ
తెలంగాణ ఉద్యమ గొంతు సాయిచంద్ హఠన్మరణంతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఆయన పార్థివ దేహాన్ని కడసారి చూసేందుకు అభిమానులు, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున గుర్రంగూడకు తరలివచ్చారు.
Sai Chand | గాయకుడు, గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్కు బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా తుది వీడ్కోలు పలికాయి. గుండెపోటుతో అర్ధరాత్రి మృతి చెందిన విషయం తెలిసిందే. వనస్థలీపురం సాహెబ్నగర్ శ్మశాసనవాటికలో �
ప్రముఖ గాయకుడు సాయిచంద్ (Sai Chand) భౌతికకాయానికి మంత్రి కేటీఆర్ (Minister KTR) నివాళులు అర్పించారు. రంగారెడ్డి జిల్లా గుర్రంగూడలోని సాయిచంద్ నివాసానికి వెళ్లిన మంత్రి కేటీఆర్.. ఆయన పార్థివదేహానికి పుష్పాంజలి ఘటి
తెలంగాణ ఉద్యమ గాయకుడు, గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ (Sai Chand) హఠాన్మరణం పట్ల రాజ్యసభ సభ్యులు, నమస్తే తెలంగాణ సంస్థ సీఎండీ దీవకొండ దామోదర్ రావు (MP Damodar rao) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. చిన్న వయస్సులోనే సాయి
ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ (Saichand) మృతిపట్ల ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) సంతాపం తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో తన ఆట, పాటలతో ప్రజలను చైతన్యవంతులను చేసిన కళాకారుడని అన్నారు.
ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ (Sai Chand) మరణం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. యువకుడైన సాయిచంద్ అకాల మరణం పట్ల తీవ్ర ఆవేద వ్యక్తంచేశారు.
ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ (Sai Chand) మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయన మరణంపట్ల సంతాపాన్ని ప్రకటించారు.
ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ (Sai Chand) మృతిపట్ల మంత్రి నిరంజన్ రెడ్డి (Minister Niranjan Reddy) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తంచేశారు.