ఐదు జిల్లాలకు తాగునీరు అందించే పాలేరు రిజర్వాయర్కు మళ్లీ నీటిగండం పొంచి ఉంది. క్రమంగా తగ్గుతున్న నీటిమట్టం సోమవారం సాయంత్రానికి 9 అడుగులకు పడిపోయింది. ఈ రిజర్వాయర్ నుంచి ఖమ్మం, ఉమ్మడి వరంగల్, సూర్యాప�
కట్టుదిట్టమైన భద్రత మధ్య సాగర్ జలాలు రావడమేంటని అనుకుంటున్నారా? నిజమే.. పాలేరు చుట్టూ రెండు జిల్లాల రెవెన్యూ, పోలీసు, ఇరిగేషన్, మిషన్ భగీరథ శాఖల అధికారులు నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు. కాలువపై పోలీస�
జిల్లాలో రోజురోజుకూ భూగర్భ జలాలు పడిపోతున్నాయి. ఎక్కడ చూసినా రైతులు సాగు చేసిన పంటలు కండ్ల ముందే ఎండిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కోటగిరి మండల కేంద్ర సమీపంలోని జైనాపూర్ శివారులో భూగర్భ జలాలు అడుగ�
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి వదిలిన నీరు శుక్రవారం ఉదయం పాలేరు రిజర్వాయర్కు చేరుకుంది. ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందించే పాలేరు రిజర్వాయర్ డెడ్ స్టోరే
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి చెంతకు మల్లన్న సాగర్ జలాలు వచ్చాయి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొండకండ్ల గ్రామంలోని క్రాస్ రెగ్యులేటర్ వద్ద 15వ ప్యాకేజీ ప్రధాన కాల్వలోకి ఇరిగేషన్ అధికార�
జిల్లాకు ఆశించిన మేరకు సాగర్ జలాలు విడుదల చేయకపోవడంపై ఆయకట్టు రైతులు పెదవి విరుస్తున్నారు. జలాలు చేరుకోకపోవడంతో ప్రస్తుతం పాలేరు రిజర్వాయర్ నీటిమట్టం తగ్గుతున్నది. దీంతో చివరి ఆయకట్టు వరకు సాగునీరు
వానకాలం పంటలకు చేతికి రావడంతో రైతులు యాసంగికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సాగర్ ఆయకట్టులో వరి కోతలు పూర్తయ్యాయి. మరోవైపు రైతులు నార్లు పోస్తున్నారు. గతంలో రెండో పంటకు నీటి విడుదలపై అనేక అనుమానాలు ఉండేవ�