కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో తాము ప్రభుత్వం ఏర్పాటు చేస్తే రూ.2లక్షల వరకు రైతులు తీసుకున్న పంటరుణాలుమాఫీ చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు అనేక షరతులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తుందని �
రైతులందరికీ రుణమాఫీ చేయకుండా కాంగ్రెస్ పార్టీ అబద్ధపు మాఫీ చేసిందని, దేవుళ్లపై ప్రమాణం చేసిన సీఎం రేవంత్రెడ్డి రైతుల్ని మోసం చేశారని మాజీ మంత్రి, బాల్కొం డ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ఎల�
రుణమాఫీ సమస్యల పరిష్కారం కోసం శనివారం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో మల్లాపూర్ రైతువేదికలో అవగాహన సదస్సు నిర్వహించారు. దీనికి డీఏవో వాణి, ఎల్డీఎం రాము, ఏడీఏ లావణ్య, మండల పరిధిలోని పలు బ్యాంక్ల మేనేజర్లు హాజరయ
వరంగల్ జిల్లాలోని పలు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్)లో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. రైతు రుణమాఫీని అమల్లోకి రావడంతో పలువురు కార్యదర్శులు, సిబ్బంది అవినీతి వెలుగులోకి వస్తున్నద
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి గురువారం ఉమ్మడి ఖమ్మంజిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఉమ్మడి ఖమ్మంజిల్లాకు వరప్రదాయినిగా నిర్మాణంలో ఉన్న సీతారామ ప్రాజెక్టుకు సంబంధించిన పలుచోట్ల పంప్
ఉమ్మడి గండీడ్ మండలంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నుంచి అనేక మంది రైతులు రుణాలు పొందారు. ఇటీవలే ప్రభుత్వం ప్రకటించిన రూ.రెండు లక్షల రుణమాఫీలో రెండు విడుతల్లో రుణమాఫీ అయిన రైతుల నుంచి వడ్డీ పేరుతో వేలాద�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేస్తున్న పంటల రుణమాఫీ ప్రక్రియ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కోతలు, కొర్రీలతో కొనసాగుతోంది. పంట రుణాలు తీసుకున్న ప్రతి రైతుకూ రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల సమయంల
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు.. ప్రస్తుతం అమలు చేస్తున్న హామీలకు పొంతన లేదని.. దీంతో ప్రజలతోపాటు రైతులూ అవస్థలు పడుతున్నారు. జోగుళాంబ గ ద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గ ప్రజలకు
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజలకిచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని సీపీఐ (ఎంఎల్) మాస్లైన్ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్ ఎదుట �
గ్రీవెన్స్ సెల్ల ఏర్పాటుతో రైతులకు ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. రైతులు రుణమాఫీని పొందే విధంగా ఉపయోగపడుతుందని ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్ ద్వారా ఎలాంటి ఉపయోగం లేదని రుణమాఫీ రాని రైతులు మండిపడుతు
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న రైతు రుణమాఫీ నిర్ణయంలో లొసుగులు, కుట్రలు ఉన్నాయని ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. రైతు రుణమాఫీ నిర్ణయం రైతుల పక్షాన కాకుండా ప్రభుత్వ పక్షాన ఉందన�
రైతు రుణమాఫీ విషయంలో గద్వాల, అలంపూర్ నియోజకవర్గానికి చెందిన రైతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఆయా బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు కూడా ప్రభుత్వం మాఫీ చేయాలని బీఆర్ఎస్ నాయ�
ప్రభుత్వం ఇటీవల పంట రుణమాఫీ చేయడంతో రైతులు తిరిగి పంట రుణాలు తీసుకోవడం కోసం బ్యాంకు చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తుంది. రుణాలు మాఫీ అయిన రైతులకు రోజుకు 30 మందికే బ్యాంకు సిబ్బంది రుణాలు మంజూరు చేస్తుండ�
రైతు రుణమాఫీ విషయంలో అనుమానాలకు తావు లేకుండా అర్హత గల ప్రతి ఒక్కరికీ మాఫీ జరిగేలా చూస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం నేలకొండపల్లి మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు మంత
‘పేరు గొప్ప - ఊరు దిబ్బ’ అన్న చందంగా ఉంది కాంగ్రెస్ సర్కారు రుణమాఫీ తీరు. ఆగస్టు 15 నాటికి అర్హులైన రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్న సర్కారు మాటలు ఉత్తుత్తి మాటలుగానే మిగిలిపోతున్నాయి.