పంటరుణమాఫీ అమలులో కాంగ్రెస్ తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ గురువారం సంగారెడ్డి జిల్లా అంతటా ధర్నాలు నిర్వహించనున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష నుంచి రెండు లక్షల వరకు రైతులకు పంట రుణమాఫీ చేస్తామని అసెం�
ఎలాంటి ఆంక్షలు లేకుండా అర్హులైన రైతులందరి రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నాలు చేపట్టాలని బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు, మా
రుణమాఫీపై అన్నదాతలకు వెతలు తప్పడం లేదు. రేషన్ కార్డులో పేరు లేదు.. మొదట వడ్డీ చెల్లించా లి.. రూ.రెండు లక్షల కన్నా ఎక్కువ లోన్ ఉన్నది.. ఆధార్ కార్డు నంబర్ తప్పుగా ఉన్నది.. అంటూ అధికారుల నుంచి రకరకాల కొర్రీ�
రుణమాఫీ రైతులందరికీ వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో దుమ్ముగూడెం తహసీల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని కార్యాలయంలో అందజేశార�
రుణమాఫీ పేరిట రైతులను అరిగోస పెడుతున్న రేవంత్ సర్కారుపై బీఆర్ఎస్ పార్టీ సమరభేరి మోగించింది. అన్నదాతలకు అండగా, ఆంక్షలు లేని రుణమాఫీ అమలు కోసం నేడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆందోళనలకు సిద్ధమైంది. గులాబ�
అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రజలకు అనేక హామీలను ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ద్రోహం చేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ అన్నారు. బుధవారం మహబూబాబాద్లోని ఎమ్మెల్సీ క్యాంప
‘రేవంత్ సర్కారు అమలు చేసిన పంట రుణమాఫీ మాకు వర్తించదా..? బీఆర్ఎస్ హ యాంలో రూ.లక్ష వరకు ప్రతి రైతు తీసుకున్న క్రాప్లోన్లు మాఫీ అయ్యాయి.. ఇప్పుడెందుకు జరగడం లేదు’.. అని అధికారులను రైతులు నిలదీశారు.
కల్వకుర్తి వ్యవసాయ సహాయ సంచాలకులు కార్యాలయం ఎదుట మంగళవారం రైతు జే ఏసీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు అర్హులైన ప్రతి రైతుకూ రుణమాఫ�
ఇచ్చిన హామీలు అమలు చేయమంటే ప్రతిపక్ష నాయకులపై దాడులు చేస్తారా అని మాజీ కార్పొరేషన్ చైర్మన్ దేవీప్రసాద్ ప్రశ్నించారు. సిద్దిపేట క్యాంపు కార్యాలయంపై దాడి యావత్తు తెలంగాణపై జరిగిన దాడిగా భావిస్తున్న�
పంట రుణమాఫీపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సంగారెడ్డి జిల్లా కోహీర్లోని రైతు వేదికలో మంగళవారం వ్యవసాయ శాఖ అధికారుల హాజరు కాగా, పలు గ్రామాల నుంచి వచ్చిన రైతులు తమకు రుణమాఫీ వర్తింస్తు�
ఆరు గ్యారెంటీలు, 420 హామీలు, మోసపూరిత వాగ్ధ్దానాలు, అబద్ధపు ప్రచారాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ఎనిమిది నెలల్లో ప్రజలకు ఒరగబెట్టిందేమి లేదని మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి విమర్శించారు. కేసీ�
షరతులు లేకుండా రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలని రజకసంఘం మధిర డివిజన్ నాయకులు పాపినేని రామనర్సయ్య, మందా సైదులు డిమాండ్ చేశారు. మంగళవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట అఖిలభారత కిసాన్ సభ ఆధ్వర్యంలో ధర్నా ని�
తమకు రుణమాఫీ కావడం లేదని ఆవేదన చెందిన ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ గ్రామానికి చెందిన రైతులు ఏపీజీవీబీకి తాళం వేసి తమ నిరసన వ్యక్తం చేశారు. ఏపీజీవీబీ పరిధిలో సుమారు 7 గ్రామాలకు చెందిన 200 మంది రైతులు
సిద్దిపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంపూర్ణ రుణమాఫీ సాధనకై జరిగిన కార్యాచరణ సమావేశంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు వం
అన్నదాతలు ఆగ్రహించారు. ఇచ్చిన హామీ ప్రకారం పంట రుణాలు మాఫీ చేయకపోవడంపై కాంగ్రెస్ సర్కారుపై దుమ్మెత్తిపోశారు. మంగళవారం ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా రైతులు రోడ్డెక్కిన నిరసన తెలిపారు. సహకార బ్యాంకులు, సొస�