నేడు తెలంగాణ ప్రభుత్వం రైతన్నకు అన్నివిధాలా అండగా నిలుస్తున్నది. ఎవుసాన్ని పండుగలా మార్చడమే కాదు, రైతును రాజును చేసే సంకల్పంతో అనేక పథకాలు అమలు చేస్తున్నది. ఇంటి పెద్దదిక్కైన రైతు ఎలా మరణించినా.. ఆ కుటుం�
సీఎం కేసీఆర్ వేసే ప్రతి అడుగు రైతు సంక్షేమం కోసమే. రైతు బంధు, పంట రుణాల మాఫీతోపాటు రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టారు. నాడు రైతు మరణిస్తే వారి కుటుంబాలు రోడ్డున పడే దుస్థితి ఉండేది. నేడు రైతు కుటుంబాలకు భర�
రైతుబీమా పథకానికి శనివారంతో దరఖాస్తు గడువు ముగియనున్నది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతుబీమా పథకంపై ఇప్పటికే గ్రామాల్లో వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. రైతు చనిపోయిన వెంటనే ప్రభుత్వం నుంచ
రాష్ట్రంలోని రైతు కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం రైతుబీమా పథకంతో ధీమా కల్పిస్తున్నది. వ్యవసాయ పనులు చేసుకుంటూ తమ కుటుంబ అవసరాలకు తిండి గింజలు పండించుకోవడంతోపాటు మిగిలిన ఆహార ఉత్పత్తులను విక్రయిస్తూ జీ�
‘రైతుబీమా’ పథకం రైతుతోపాటు రైతు కుటుంబాలకు భరోసానిస్తున్నది. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు.
ఎద్దేడ్చిన ఎవుసం, రైతేడ్చిన రాజ్యం’ఎక్కు వ కాలం నిలబడవు. నిజానికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి పూర్వం ఈ ప్రాంత పరిస్థితి ఇలాగే ఉండేది. సరైన మౌలిక సదుపాయాల్లేక, వనరులున్నా సరైన నిర్వహణ లేక గోసరిల్లిన తె�
గతంలోకి తొంగి చూస్తే తెలంగాణలో అనాదిగా పంటల సాగు ఉన్నప్పటికీ, ఇక్కడి విశిష్టతలను గుర్తించిన పాలకులు గానీ, ప్రభుత్వాలు గానీ లేవు. మూడొంతుల వర్షాధారం, తరచూ దెబ్బతీస్తున్న పత్తి పంటకు తోడు కాలువల ద్వారా సా�
కాళేశ్వరం ప్రాజెక్టుతో మెదక్ జిల్లాలో సాగు విస్తీర్ణం నాలుగు రెట్లు పెరిగిందని, ఈ వానకాలంలో 3 లక్షల 76వేల 220 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేసేందుకు కార్యాచరణ రూపొందించామని రాష్ట్ర పశువైద్య, పశుసంవర్ధక, పాడిప
రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు రాష్ట్రంలో సాగును పండుగలా మార్చాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రైతులకు వినూత్న పథకాలు అమలవుతున్నాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ వల్లే తమ కుటుంబం బాగుపడిందని కిష్టంపల్లి గ్రామానికి చెందిన కావలి కొమురమ్మ పేర్కొంది. జడ్చర్ల మండలం కిష్టంపల్లి గ్రామానికి చెందిన కావళి పెంటయ్యకు భార్య కొమురమ్మ, కుమార్తె శివ
అన్నదాత కష్టజీవి.. ఆరుగాలం శ్రమిస్తేగానీ తన కుటుంబానికి కడుపునిండా తిండి పెట్టలేని పరిస్థితి. అలాంటి రైతు ఆకస్మికంగా తనువు చాలిస్తే ఆ కుటుంబం పరిస్థితి ఏమిటి? పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబానికి బతుక
తెలంగాణ రాష్ట్రం సాధించిన అభివృద్ధి, మా రాష్ర్టాల్లో ఎందుకు సాధ్యం కాదని ఇతర రాష్ర్టాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు? ఈ దిశగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా పలు రాష్ర్టాల మేధావులతో చర్చిస్తున్నారు.
తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు యావత్ దేశ ప్రజలను ఆకర్షిస్తున్నాయని, దేశంలో మరే ఇతర రాష్ట్రంలోనూ ఇలాంటి పథకాలు అమలు కావడం లేదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు.