జాతీయ రక్షణ నిధికి పలువులు విరాళాలు ప్రకటించారు. సోమవారం కలెక్టరేట్లో వడ్డేపల్లి మండలం కోయిలదిన్నెకి చెందిన గోరంట్ల లక్ష్మీకాంత్రెడ్డి (రిటైర్డ్ హెచ్ఎం) జాతీయ రక్షణ నిధికి విరాళంగా రూ.లక్ష చెక్కున
ప్రభుత్వం ఆర్భాటంగా తీసుకొచ్చిన వ్యవసాయ యాంత్రీకరణ పథకం ఆదిలోనే అడుగు ముందుకు పడడం లేదు. మహిళా రైతులకు సబ్సిడీపై యంత్రాలు, పరికరాలు అందించే స్కీమ్ ప్రారంభం కాకముందే అటకెక్కింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం ప్రహసనంగా మారింది. ఎన్నికల వేళ ఎకరాకు రూ.7,500 ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చిన తర్వాత హామీని నిలబెట్టుకోవడంలో విఫలమైంది. తీరా ఎకరాకు ర�
రైతు భరోసా పథకంపై నమ్మకం కోల్పోతున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో యాసంగిలో 14,300 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా అందించేలా ప్రభుత్వం నిర్ణయించింది. అరకొర రైతులకు ఇచ్చే రైతు భరోసానైనా సకాలంలో అందిస్తారనుక
రైతుభరోసా సాయాన్ని ప్రభుత్వం అరకొరగానే అందిస్తున్నది. మొదలై 40 రోజులు దాటినా ఇప్పటి వరకు చాలా మంది ఖాతాల్లో డబ్బులు పడకపోవడంతో కర్షకులు ఆందోళన చెందుతున్నారు. వనపర్తి జిల్లాలో యాసంగి సీజన్కు సంబం ధించి �
అవునన్నా, కాదన్నా... రైతుబంధు పథకంతోనే రాష్ట్రంలో సాగు విస్తీర్ణంతోపాటు పంటల ఉత్పత్తి బాగా పెరిగిందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై వరంగల్ జిల్లాలోని నర్సంపేట నియోజకవర్గంలో సోమవారం నిరసనలు వెల్లువెత్తాయి. రేవంత్ సర్కారు అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై రైతులు, బీఆర్ఎస్ నాయకులు రోడ్డెక్కారు.
రైతు భరోసా కింద ఏడాదికి ఎకరాకు 15 వేలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇటీవల కేవలం 12 వేలు మాత్రమే ఇస్తామని మాట మార్చింది. ఇది కూడా సాగుకు యోగ్యత ఉన్న వాటికే ఇస్తామనడంతో పాటు వాటి లెక్కలు తేల్చేందుకు ఈ నెల 16 నుంచ�
రంగారెడ్డి జిల్లాలో రైతు భరోసా పథకం ద్వారా ప్రభుత్వం విధిస్తున్న ఆంక్షలతో లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా పడిపోనున్నది. ప్రస్తుతం జిల్లాలో రైతు భరోసా కింద 3,25,216 మంది రైతులు ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయం ద్వ
‘ఎమ్మెల్యేలు, మం త్రుల నుంచి వచ్చే విజ్ఞప్తులనే పట్టించుకోరా? ప్రజాప్రతినిధుల వినతులను పరిష్కరించలేనంత బిజీగా ఉన్నారా?’ అంటూ మా ర్కెటింగ్ శాఖ అధికారులపై వ్యవసా య శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరా వు తీవ్ర ఆ
అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతులకు రైతు భరోసా పథకం కింద ప్రతి ఏటా రూ.15వేలు ఇస్తామని వరంగల్ వేదికగా కాంగ్రెస్ శ్రేణులు రాహుల్గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే రైతులకు హామీ ఇచ్చి నయవంచనకు గురి చేశా
రైతు భరోసా అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి సారి మోసం చేసింది. ఏడాది కాలంగా రైతులను ఊరిస్తూ వచ్చిన సర్కార్ చివరకు ఉసూరుమనిపించింది. ఎకరానికి రూ.15వేలు అందిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు అధిక
అమలుకు సాధ్యం కానీ హామీలను ఆరు గ్యారెంటీల పేరుతో ప్రకటించిన ఫిట్టింగ్ మాస్టర్ దుద్దిళ్ల శ్రీధర్బాబు, కటింగ్ మాస్టర్ సీఎం రేవంత్రెడ్డి అని, ఇద్దరూ కలిసి రాష్ట్ర ప్రజ లను మోసం చేశారని మంథని మాజీ ఎమ్
శాటిలైట్ సర్వే ఆధారంగానే రైతులకు రైతు భరోసా పెట్టుబడి సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. పంట వేసిన భూమికి మాత్రమే రైతుభరోసా ఇస్తామని చెప్తున్న ప్రభుత్వం.. పంట వేసిన భూమి గుర్తింపులో �