GHMC | భవన నిర్మాణ వ్యర్థాలు, చెత్త తొలగింపు వంటి సమస్యలపై పౌరులు తక్షణమే ఫిర్యాదు చేయగలిగే విధంగా వాట్సాప్ నంబరును ఏర్పాటు చేసినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వీ కర్ణన్ వెల్లడించారు.
గ్రేటర్ హైదరాబాద్ ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా ప్రత్యేక మాన్సూన్ డ్రైవ్కు శ్రీకారం చుట్టామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. పారిశుధ్యాన్ని మెరుగుపరిచే విధంగా మంగళవారం నుంచి ప్రార
నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడంతో పాటు అభివృద్ధి పనులు చేపట్టాలని కోరుతూ మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సోమవారం జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ వినతిప�
జీహెచ్ఎంసీ కమిషనర్గా ఆర్వీ కర్ణన్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వం ఇటీవల జరిపిన ఐఏఎస్ల బదిలీల్లో భాగంగా ఆర్వీ కర్ణన్ జీహెచ్ఎంసీ కమిషనర్గా నియమితులయ్యారు.
జీహెచ్ఎంసీ నూతన కమిషనర్గా మంగళవారం ఆర్వీ కర్ణన్ బాధ్యతలు చేపట్టనున్నారు. రెండు రోజుల కిందట జరిగిన ఐఏఎస్ల బదిలీల్లో భాగంగా ఆర్వీ కర్ణన్ను జీహెచ్ఎంసీకి బదిలీ చేయగా...
ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న మయోనీస్పై ప్రభుత్వం నిషేధం విధించింది. బుధవారం ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉడకబెట్టని కోడిగుడ్లతో మయోనీస్ తయారీ, నిల్వ, అమ్మకాన్�
Special Officers | తెలంగాణలోని జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి పది జిల్లాలకు పది మంది ఐఏఎస్ అధికారులను నియమించింది.
రాష్ట్రంలో మరో నాలుగు తెలంగాణ డయాగ్నోస్టిక్ (టీడీ) హబ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్వీ కర్ణన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
నల్లగొండ జిల్లా కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణారెడ్డి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కరీంనగర్ కలెక్టర్గా పనిచేస్తున్న ఆర్వీ కర్ణన్ రానున్నారు. సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ కూడ
Huzurabad By Polls | ఉదయం 10 నుంచి సాయంత్రం 7 గంటల వరకు ప్రచారం : ఆర్ఓ | హుజూరాబాద్ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో భాగంగా ఉదయం 10 నుంచి సాయంత్రం 7 గంటల వరకు ప్రచారం నిర్వహించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆ�
దళిత బంధువులు| రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న దళితబంధు పథకానికి సంబంధించిన అవగాహన సదస్సు నేడు జరగనుంది. ప్రగతిభవన్ వేదికగా జరిగే ఈ సదస్సు కోసం దళితబంధువులు హుజూరాబాద్ నుంచి బయలుదేరా