GHMC | జీహెచ్ఎంసీ ఖజానా నింపేందుకు అధికారులు వేగం పెంచారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) ముగియడానికి మరో రెండు నెలల సమయం మాత్రమే ఉండటంతో, నిర్దేశించుకున్న రూ. 3000 కోట్ల లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రత్యేక కసర�
ప్రస్తుత జీహెచ్ఎంసీ 300 వార్డులతో ఒక కార్పొరేషన్గా ఎన్నికలకు వెళుతుందా? లేదంటే మూడు ముక్కలుగా కార్పొరేషన్ల విభజన చేసి ఎన్నికలకు వెళ్తారా? అన్న చర్చ జరుగుతున్న తరుణంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక (Jubilee Hill By-Election) పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం 11 గంటల వరకు 20.76 శాతం పోలింగ్ నమోదయింది. మరోవైపు నియోజకవర్గంలో స్థానికేతరులు ఉండటంపై సీఈవో సుదర్శన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ (Jubilee Hills By-Poll) కొనసాగుతున్నది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు పోలింగ్ కేంద్రాల వద్ద వేచిఉన్నారు.
Jubilee Hills By Election | జూబ్లీహిల్స్ఉపఎన్నికకు అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ తెలిపారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం ఇవాళ సాయంత్రం 6 గంటలతో ముగిసిందని ఆర్వీ కర్ణన్ తెలిపారు. ఇంటింటి
Jubleehills by Poll | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ తుది జాబితాను ఆర్వీ కర్ణన్ ప్రకటించారు.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో రాజకీయ ప్రచార ప్రకటనలకు ఎంసీఎంసీ అనుమతి తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని స�
GHMC | భవన నిర్మాణ వ్యర్థాలు, చెత్త తొలగింపు వంటి సమస్యలపై పౌరులు తక్షణమే ఫిర్యాదు చేయగలిగే విధంగా వాట్సాప్ నంబరును ఏర్పాటు చేసినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వీ కర్ణన్ వెల్లడించారు.
గ్రేటర్ హైదరాబాద్ ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా ప్రత్యేక మాన్సూన్ డ్రైవ్కు శ్రీకారం చుట్టామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. పారిశుధ్యాన్ని మెరుగుపరిచే విధంగా మంగళవారం నుంచి ప్రార
నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడంతో పాటు అభివృద్ధి పనులు చేపట్టాలని కోరుతూ మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సోమవారం జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ వినతిప�
జీహెచ్ఎంసీ కమిషనర్గా ఆర్వీ కర్ణన్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వం ఇటీవల జరిపిన ఐఏఎస్ల బదిలీల్లో భాగంగా ఆర్వీ కర్ణన్ జీహెచ్ఎంసీ కమిషనర్గా నియమితులయ్యారు.
జీహెచ్ఎంసీ నూతన కమిషనర్గా మంగళవారం ఆర్వీ కర్ణన్ బాధ్యతలు చేపట్టనున్నారు. రెండు రోజుల కిందట జరిగిన ఐఏఎస్ల బదిలీల్లో భాగంగా ఆర్వీ కర్ణన్ను జీహెచ్ఎంసీకి బదిలీ చేయగా...
ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న మయోనీస్పై ప్రభుత్వం నిషేధం విధించింది. బుధవారం ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉడకబెట్టని కోడిగుడ్లతో మయోనీస్ తయారీ, నిల్వ, అమ్మకాన్�