Abhijit Banerjee | అమెరికా సుంకాల పెంపు వల్ల జరుగుతున్న నష్టం కంటే రష్యా నుంచి చౌకగా వస్తున్న చమురు దిగుమతులే మనకు విలువైనవా? అని ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అభిజిత్ బెనర్జీ ప్రశ్నించారు.
భారతీయ దిగుమతులపై అమెరికా తొలుత విధించిన 25 శాతం సుంకాలు గురువారం(ఆగస్టు 7) నుంచి అమలులోకి వచ్చాయి. ఇప్పుడు అర్ధరాత్రి!! వందలాది కోట్ల డాలర్ల సుంకాలు అమెరికాలోకి ఇప్పుడు ప్రవహిస్తాయి అని అమెరికాలో గడియారం �
అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు.. ఉక్రెయిన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) హెచ్చరికలను రష్యా పెడచెవిన పెట్టింది. ఇకేముంది ట్రంపు సారుకు చిర్రెత్తుకొచ్చింది. మాస్కోను ఏమీ చేయలేక తన అ
తమ మాట వినని దేశాలను సుంకాల పేరుతో తన దారికి తెచ్చుకోవాలని చూస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump).. భారత్పై మరోసారి అక్కసు వెళ్లగక్కారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను సాకుగా చూపి 25 శాతం అదన
Russian oil buyers | రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump).. సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా టారిఫ్ల (tariff) బాంబు పేలుస్తున్నారు.
రష్యా నుంచి చమురు దిగుమతుల్లో కోతలు విధిస్తున్నదని జోరుగా ప్రచారం జరుగుతున్న వేళ భారత్పై అమెరికా (USA) మరింత ఒత్తిడి పెంచుతున్నది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ (Russian Oil) ఉక్రెయిన్తో యుద్ధానికి భారత్ ప�
Donald Trump: రష్యా నుంచి ఇండియా ఇంధనాన్ని కొనుగోలు చేయడం లేదని తెలిసిందని, ఒకవేళ నిజమైతే ఇది మంచి నిర్ణయమని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నారు. అయితే దీనిపై సమగ్రమైన వివరాలు తెలియదన్న
NATO | భారత్కు నాటో కీలక హెచ్చరికలు జారీ చేసింది. మాస్కోతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తే భారత్ సహా చైనా, బ్రెజిల్పై 100 శాతం సుంకం విధిస్తామని హెచ్చరించారు.
Hormuz Strait | అమెరికా దాడికి నిరసనగా హర్మూజ్ జలసంధిని మూసివేసేందుకు ఇరాన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. అయితే, తుది నిర్ణయానికి అత్యున్నత భద్రతా సంస్థ ఆమోదం అవసరం. పర్షియన్ గల్ఫ్ను అరేబియా సముద్రంతో కలిపే ఈ ఇ
అదో కంపెనీ. ముంబై కేంద్రంగా పనిచేస్తుందట. యజమాని ఎవరో కూడా సరిగ్గా తెలియదు. కనీసం అధికారిక వెబ్సైట్ కూడా లేదు. 2021కి ముందు రెండు ఆయిల్ ట్యాంకర్లు కూడా లేని ఆ కంపెనీ.. ప్రస్తుతం రూ.13 వేల కోట్ల విలువైన చమురు న
బ్యాంకాక్: రష్యా నుంచి తక్కువ ధరకే ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్న అంశంపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పందించారు. బ్యాంకాక్లో జరిగిన 9వ భారత్-థాయిలాండ్ సంయుక్త కమిషన్ మీటింగ్లో పాల్గొన్న ఆ�
న్యూఢిల్లీ: ముడి చమురును మరింత చౌకగా రష్యా నుంచి కొనుగోలు చేసేందుకు భారత్ ప్రయత్నిస్తున్నది. చమురుపై మరింత రాయితీ ఇవ్వాలని, బ్యారెల్కు 70 డాలర్ల కంటే తక్కువకు అమ్మాలని రష్యాను కోరింది. ఒపెక్ దేశాల నుంచ
బ్రసెల్స్: యురోపియన్ పార్లమెంట్ను ఉద్దేశించి యురోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండర్ లేయిన్ మాట్లాడారు. రష్యా ఆర్థిక వ్యవస్థ, మిలిటరీని టార్గెట్ చేస్తూ ఆరవ ప్యాకేజీకి చెందిన ఆంక�
న్యూఢిల్లీ: విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రస్తుతం అమెరికా టూర్లో ఉన్నారు. అక్కడ జరిగిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆ సమయంలో ఓ రిపోర్టర్ రష్యా నుంచి ఇంధనం కొనుగోలు అంశం గురించి ప్రశ్న