Cosmos 482 | సోవియట్ కాలం నాటి అంతరిక్ష నౌక కాస్మోస్ 482 స్పేస్క్రాఫ్ట్ ఎట్టకేలకు భూమిపై పడిపోయింది. శుక్ర గ్రహంపైకి ప్రయోగించిన కాస్మోస్ విఫలమై అంతరిక్షంలో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. దాదాపు 53 సంవత్స
పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇప్పటికే పలు ఆంక్షల ద్వారా పాకిస్థాన్ను అష్ట దిగ్బంధం చేసిన భారత్ ఇప్పుడు దౌత్య మార్గాలపై కూడా దృష్టి సారించింది. పాకిస్థాన్ను దోషిగా నిలబెట్టేందుకు అంతర్జాతీయ సమాజం సహకారా�
Pahalgam Attack | ఉగ్రవాదంపై పోరాటం భారత్కు రష్యా మరోసారి మద్దతు ప్రకటించింది. ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సోమవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. పహల్గాం ఉగ్రవాద దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ �
Nuclear Attack: న్యూక్లియర్ అటాక్ వార్నింగ్ ఇచ్చింది పాకిస్థాన్. సింధూ నీళ్లను ఆపినా లేక దారి మళ్లించినా.. పూర్తి స్థాయిలో దాడి చేస్తామని రష్యాలోని పాకిస్థాన్ అంబాసిడర్ పేర్కొన్నారు. అవసరమైతే అణ్వాయు
పాకిస్థాన్-భారత్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్న క్రమంలో రష్యాలోని పాకిస్థాన్ రాయబారి బహిరంగ బెదిరింపులకు దిగారు. ఒక వేళ పాక్పై కనుక న్యూఢిల్లీ దాడికి దిగితే అణ్వాయుధాలు సహా పూర్తి స్�
మాస్కోపై ఉక్రెయిన్ దాడి చేస్తే, కీవ్ భద్రతకు హామీ ఇచ్చేవారు ఎవరూ ఉండరని రష్యా భద్రతా మండలి డిప్యూటీ చైర్మన్ దిమిత్రి మెద్వెదెవ్ శనివారం హెచ్చరించారు.
Russias Victory Day Parade | మే 9వ తేదీన జరిగే రష్యా విక్టరీ డే పరేడ్కు భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) కూడా హాజరు కాకపోవచ్చని తెలిసింది.
Russia announces ceasefire | చాలా ఏళ్లుగా కొనసాగుతున్న రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో కాస్త విరామం కనిపించనున్నది. ఈ ఏడాది మే 8 నుంచి 10 వరకు మూడు రోజులపాటు కాల్పుల విరమణ పాటిస్తున్నట్లు రష్యా ప్రకటించింది.
ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలంటూ అమెరికా తీసుకొస్తున్న ఒత్తిడి రష్యాపై ఏమాత్రమూ పనిచేయటం లేదు. ఉక్రెయిన్ నగరాలే లక్ష్యంగా భీకరమైన క్షిపణి దాడులతో రష్యా విరుచుకుపడుతున్నది.
Russia | రష్యా మరోసారి రెచ్చిపోయింది. పండుగ వేళ సాధారణ ప్రజలే లక్ష్యంగా ఉక్రెయిన్పై క్షిపణులతో దాడి చేసింది. సుమీ నగరంపై జరిపిన ఈ దాడిలో 20 మందికి పైగా మృతిచెందారు. 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. మట్టల ఆదివారం సంద�
ఉక్రెయిన్పై రష్యా (Russia) దాడులు కొనసాగిస్తూనే ఉన్నది. పిల్లలు, వృద్దుల మందులను నాశనం చేయడమే లక్ష్యంగా ఆదేశ రాజధాని కీవ్లోని భారతదేశానికి చెందిన ఓ ఔషధ కంపెనీ గోదాముపై రష్యా దాడి చేసింది.
రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీపై రష్యా విజయాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న 80వ వార్షికోత్సవాలకు హాజరుకావాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని రష్యా ఆహ్వానించింది.