దేశీయ విమానయాన దిగ్గజం ఇండిగో లాభాలకు ఫారెక్స్ సెగ గట్టిగానే తాకింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.2,536.9 కోట్ల నష్టాలను చవిచూసింది.
దేశ ఆర్థిక వ్యవస్థ డేంజర్ జోన్లో పడిందా? ఆ విషయం గ్రహించే ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పొదుపు పిలుపునిచ్చారా? అంటే అవుననే అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయిప్పుడు. వాస్తవ పరిస్థితులూ అందుకు అద్దం పడుత�
కరెన్సీ మార్కెట్లో రూపాయి పతనాన్ని స్వేచ్ఛగా కొనసాగనివ్వాలని, మరికొంత కాలం ఈ విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జోక్యం చేసుకోవద్దని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. అప్పుడ�
రూపాయి పతనం కొనసాగుతున్నది. రోజుకొక కనిష్ఠ స్థాయికి జారుకుంటున్న మారకం విలువ సోమవారం మరింత దిగజారింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 96.20కి పడిపోయింది.
BSE Sensex : భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. రూపాయి విలువ అత్యంత కనిష్టానికి పతనమవడం, క్రూడాయిల్ ధరలు పెరగడం మార్కెట్లపై దుష్ప్రభావం చూపింది.
దేశీయ కరెన్సీ చారిత్రక కనిష్ఠ స్థాయికి జారుకున్నది. క్రూడాయిల్ ధరలు భగ్గుమనడం, పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో రూపాయి విలువ పాతాళంలోకి జారుకున్నది.
దేశీయ కరెన్సీకి మరిన్ని చిల్లులు పడ్డాయి. అంతర్జాతీయ ఫారెక్స్ మార్కెట్లో అమెరికా కరెన్సీకి అనూహ్యంగా డిమాండ్ నెలకొనడంతో రూపాయి విలువ చారిత్రక కనిష్ఠ స్థాయికి జారుకున్నది.
డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ నానాటికీ పడిపోతున్నది. శుక్రవారం ట్రేడింగ్లో మరో 15 పైసలు నష్టపోయిన దేశీయ కరెన్సీ.. ఈ వారంలో జరిగిన 5 సెషన్లలో మొత్తంగా 125 పైసలు పతనమైంది.
హైదరాబాద్ : భారతీయ కరెన్సీ రూపాయి నిరంతరం రికార్డు కనిష్ఠ స్థాయిలకు పడిపోవడం నరేంద్ర మోదీ ప్రభుత్వ ఆర్థిక పాలనలో జరిగిన ఘోర వైఫల్యానికి స్పష్టమైన సంకేతమని తెలంగాణ మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు బోయలప�
ఫారెక్స్ మార్కెట్లో భారతీయ కరెన్సీ విలువ రోజురోజుకూ పడిపోతున్నది. ఇంటర్బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ వద్ద అమెరికా డాలర్ డిమాండ్ ధాటికి ఏమాత్రం నిలువలేకపోతున్నది. శుక్రవారం మరో 64 పైసలు దిగజారి మునుప�
Stock Market : భారత స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాలు చవిచూశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 633.29 పాయింట్లు (0.83 శాతం) ఎగబాకి, 76,704.13 వద్ద ముగిసింది.