గణేశ్ మండపాల నిర్వాహకులు పోలీసుల నిబంధనలు పాటించాలని మెట్పల్లి డీఎస్పీ రాములు సూచించారు. పట్టణంలోని వాసవీ కళ్యాణ భవనంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో గణేశ్ మండపాల నిర్వాహకులకు శుక్రవారం అవగాహన సదస్సు నిర్వ�
ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవాలని ఎంపీడీవో చౌడారపు గంగాధర్ అన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆదేశాల మేరకు మండలంలోని కోనాపూర్, లక్ష్మిదేవిపల్లి, ధర్మనాయక్ తండా, �
అసలే చిన్నపిల్లలు.. వారిని తరలించేందుకు అన్ని అనుమతులు, నిష్ణాత్మలైన డ్రైవర్లు అవసరం. కానీ కొన్ని ప్రైవేట్ పాఠశాలల యజమాన్యాలు మమ్మల్ని ఎవరేం చేస్తారని అనుకున్నారో ఏమో.. చిన్నపిల్లలను పాఠశాలలకు తరలించే స
Kanwar Yatra | కన్వర్ యాత్ర మార్గంలోని ఈటరీలు తమ యజమానుల పేర్లను ప్రదర్శించాలని ఉత్తరప్రదేశ్ పోలీసులు నిబంధన విధించారు. ముజఫర్నగర్ పోలీసులు జారీ చేసిన ఈ సూచనను బీజేపీ మిత్ర పక్షాలు వ్యతిరేకిస్తున్నాయి.
అర్హత పొందిన అన్ని కులాల వారూ అర్చకులు కావచ్చునని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ఆగమశాస్త్ర నియమం కూడా ఇదే చెబుతుందని వ్యాఖ్యానించింది. సేలం సగవనేశ్వరర్ స్వామి ఆలయంలో అర్చకుల నియామకానికి దరఖాస్తులన
కొత్తగా లే అవుట్లు, భవన నిర్మాణాలు చేపట్టే వాటికి 30 ఫీట్ల రోడ్డు, సెట్ బ్యాక్ ఉంటేనే అనుమతులు మంజూరు చేయాలని మున్సిపల్ కమిషనర్లకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ సూచించారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) జాతీయ రాజకీయాల్లో అడుగిడుతున్న నేపథ్యంలో ఇక నుంచి పార్టీ పేరును ‘భారత్ రాష్ట్ర సమితి’ (బీఆర్ఎస్)గా మారుస్తూ ఆ పార్టీ బుధవారం తీర్మానం చేసిం ది. పార్టీ పేరును ఇక నుంచి
మెడికల్ కౌన్సిల్, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ నియమాలు పాటించని ప్రైవేటు దవాఖానలు, డయాగ్నోస్టిక్ సెంటర్లపై ఒకపక్క వైద్య, ఆరోగ్యశాఖ కొరడా ఝుళిపిస్తున్నది. గత నాలుగు రోజులుగా నిబంధనలు పాటించని పలు ద
సమయపాలన పాటించని పబ్పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. జూబ్లీహిల్స్ రోడ్ నం. 59లోని అబ్సార్బ్ పబ్లో ఆదివారం అర్ధరాత్రి పోలీసులు తనిఖీలు చేశారు. రాత్రి 12 తర్వాత కూడా పబ్
ఫ్యామిలీ పెన్షన్ నిబంధనల్లో సవరణ చేస్తూ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జీవో 58లో సవరణలు చేపట్టారు. ఉద్యోగానికి అశక్తుడైన లేదా మరణించిన సీపీఎస్ ఉద�
నీతులు ఎదుటివాడికి చెప్పేందుకే తప్ప తాను ఆచరించడానికి కాదన్న సామెత ప్రస్తుతం మోదీ సర్కారుకు బాగా వర్తిస్తుంది. అప్పులుచేయడంలో తనకు తాను కావలసినన్ని వెసలుబాట్లు ఇచ్చుకొనే కేంద్రం.. రాష్ర్టాలపై మాత్రం ఆ