ఉమ్మడి జిల్లాలో వినాయకచవితి వేడుకలు సోమవారం వైభవంగా నిర్వహించారు. వాడవాడలా గణపతి ప్రతిమలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. వినాయక చవితిని పురస్కరించుకొని ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, �
పనిచేసే ప్రభుత్వానికే పట్టం కట్టాలని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. అభివృద్ధి చేశాం.. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని కోరారు. ఆదివారం భీమ్�
ఎన్నికలు సమీపిస్తున్నందున కాంగ్రెస్, బీజేపీ నాయకులు చెప్పే కల్లబొల్లి మాటలు నమ్మొద్దని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ సూచించారు. మండలంలోని గన్నారం గ్రామానికి చెందిన 70 మంది యువకులు బుధవారం బీజ�
రానున్న ఎన్నికల్లో మాయమాటలు చెప్పి మోసం చేసే పార్టీల నాయకులను నమ్మవద్దని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ప్రజలకు సూచించారు. రూరల్ మండలంలోని కొండూర్ గ్రామంలో రూ.50లక్షలతో చేపట్�
కార్యకర్తలే తన బలమని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. నిజామాబాద్ రూరల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మరోసారి టికెట్ దక్కించుకొని జిల్లాకు వచ్చిన సందర్భంగా బుధవారం నియోజకవర్గ నాయకు
నిజామాబాద్లో కాంగ్రెస్ ఒక సీటు కూడా గెలవదని, అన్ని సీట్లు బీఆర్ఎస్సే గెలుస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఎక్కడ చూసినా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య 20 శాతం ఓట్ల గ్యాప్ ఉంటుందని చెప్పా�
రాష్ట్రంలో ప్రగతి రథ చక్రాలు ఎప్పటికీ ఆగవని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో పేదల రవాణా సౌకర్యన్ని మరింత పటిష్ఠం చేసేందుకు సీఎం కేసీఆర్ సంకల్పించారని, అందుకే టీఎస్ఆర్�
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు సీఎం కేసీఆర్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని సంస్థ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. కార్మికులు, ఉద్యోగుల కుటుంబాల్లో వెలుగు నింపిన ఘనత కే
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయనుండడంతో కార్మికులు మంగళవారం సంబురాల్లో మునిగి పోయారు. పటాకులు కాల్చి, స్వీట్లు పంచిపెట్టారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తున్న సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిప�
భీమ్గల్ ప్రాంత వాసుల చిరకాల కోరిక అయిన బస్డిపోను త్వరలోనే ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ సహకారంతో పునః ప్రారంభిస్తామని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట సాధనతోనే ఆర్టీసీకి మంచి రోజులు వచ్చాయని, సీఎం కేసీఆర్ నష్ర్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల్లోకి తీసుకు వచ్చారని నిజామాబాద్ ఎమ్మెల్యే, టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. శనివారం గిరిజనోత్సవ కార్యక్రమాన్ని తండాల్లో నిర్వహించారు. వేడుకల్లో భాగంగా గిరిజనులు తమ ఆరాధ్య దైవాలకు పూజలు చేశారు.
మండలంలోని గౌరారం గ్రామ ఉపసర్పంచ్ గోద స్వామి సోమవారం ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఆయనకు బాజిరెడ్డి గోవర్ధన్ గులాబీ కండువా కప్పి పార్టీ
తొమ్మిదేండ్లలో రాష్ట్ర ప్ర భుత్వం సాధించిన ప్రగతిని వివరించేలా దశాబ్ది ఉత్సవాలు పండుగ వాతావరణంలో జరగాలని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ఇందుకు అందరి సహకారం అవసరమని పేర్కొన్నారు.