మట్టి లేకపోతే ఆహారం లేదని, ఆహారం లేకపోతే జీవం లేదని, ఈ మట్టి సర్వజీవులకు ఆధారమని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఎన్ని జన్మలెత్తినా తల్లిలాంటి భూమి రుణాన్ని తీర్చుకోలేమని పేర్కొన్నారు.
44వ జాతీయ రహదారిని ఆనుకొని మండలంలోని గన్నారం నుంచి సిర్నాపల్లి వరకు డబుల్ లేన్ బీటీ రోడ్డు నిర్మాణం ఐదు రోజుల క్రితం పూర్తయ్యింది. రూ. 10 కోట్ల 50 లక్షలతో 8.3 కిలోమీటర్ల మేర రోడ్డును నిర్మించారు.
జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్ బైపాస్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన లహరి ఇంటర్నేషనల్ హోటల్ను అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆదివారం ప
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తిరుపతి దర్శనానికి వెళ్లే భక్తులకు అందిస్తున్న సేవలను తెలంగాణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని టీఎస్ఆర్టీసీ ఛైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కోరారు.
ఏప్రిల్లో 70 శాతానికి చేరిన ప్రయాణికులు రోజుకు సరాసరి రూ.12 కోట్ల ఆదాయం ప్రతి రోజు గమ్యానికి 29.28 లక్షల మంది ఏప్రిల్ 25రూ.14.17 కోట్లు ఏప్రిల్ 4రూ.14.77 కోట్లు ఏప్రిల్ 18రూ.15 కోట్లు ఏప్రిల్ 11రూ.13.66కోట్లు హైదరాబాద్, ఏప