ఇతర రాష్ర్టాల వాహనాలు నగరంలో రాకపోకలు సాగిస్తూ ఇక్కడి డ్రైవర్ల ఉపాధిని దెబ్బతీస్తున్నాయని రాష్ట్ర క్యాబ్ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐటీ కంపెనీల్లో పనిచేసే కొంతమంది ఇతర రాష్ర్టాల వెండర్స్�
పాత వాహనాలే కదా అని ఇష్టమొచ్చినట్టు వాహనాల రంగులు మార్చి రాకపోకలు సాగిస్తున్న వాహనాలపై ఆర్టీఏ అధికారులు దృష్టి సారించారు. చాలా మంది తమ వాహనాలకు మేక్ ఓవర్ షోరూంలకు తీసుకెళ్లి ఇష్టమొచ్చిన విధంగా మార్ప�
రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడంతో పాటు విద్యార్థులను ప్రధానంగా ఎంచుకుని భద్రతా చర్యలపై అవగాహన కల్పించడానికి ఆర్టీఏ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
వాహనదారులు.. నంబర్ ప్లేట్స్తో జరభద్రం.. ఇష్టమొచ్చినట్టుగా నంబర్లను రాసుకుంటే ఆర్టీఏ అధికారులకు దొరికినట్టే. జరిమానాలతో పాటు వాహనాలను సీజ్ కూడా చేసే ప్రమాదం ఉంది.
వాహనం కొనాలంటే మోస పోవాల్సిందే అన్నట్టుగా అటు షోరూంలు.. ఇటు ఆర్టీఏ అధికారులు సామాన్యులను ఆగం చేస్తున్నారు. వాహన ధర వివరాలను తప్పుడు లెక్కలతో పేపర్పై మాయాజాలం చేస్తున్నారు. చివరికి లెక్కకు మించిన డబ్బుల
స్కూల్ పిల్లలను తరలించే విద్యా సంస్థల బస్సులపై ఆర్టీఏ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల పోలీసులు, రవాణా శాఖ అధికారులు జరిపిన తనిఖీల్లో కొందరు డ్రంకెన్ డ్రైవ్తో పట్టుబడగా.. ఇంకొందరూ నిబంధనలక�
ఆర్టీఏ అధికారులమని పేర్కొంటూ జాతీయ రహదారిపై దోపిడీకి పాల్పడుతున్న పలువురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన గురువారం ఖమ్మం రూరల్ మండలంలో చోటుచేసుకుంది.
ఇన్సూరెన్స్ లేని వాహనాలపై ఆర్టీఏ అధికారులు దృష్టి సారించారు. గ్రేటర్ వ్యాప్తంగా 22 వాహనాలపై కేసులు నమోదు చేశారు. చాలా మంది ఇన్సూరెన్స్ రెన్యూవల్ చేయించుకోకుండానే వాహనాలు నడుపుతున్నారు.
నగరంలో ఫైనాన్స్ సంస్థల నిర్వాహకులు ఆటో డ్రైవర్ల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఆటో కొనుగోలు చేయాలంటే ఫైనాన్స్ తీసుకునే వారిపై అదనంగా రూ.30 వేల నుంచి 40వేల వరకు వసూలు చేస్తున్నారు.
వాహనదారులూ.. నంబర్ ప్లేట్స్తో జరభద్రం. ఇష్టమొచ్చినట్టుగా నంబర్లను రాసుకుంటే ఆర్టీఏ అధికారులకు దొరికినట్టే. జరిమానాలతో పాటు వాహనాలను సీజ్ కూడా చేసే ప్రమాదం ఉన్నది. ఇటీవల కాలంలో చాలా మంది తమ వాహనాల నంబ�