ఇన్సూరెన్స్ లేని వాహనాలపై ఆర్టీఏ అధికారులు దృష్టి సారించారు. గ్రేటర్ వ్యాప్తంగా 22 వాహనాలపై కేసులు నమోదు చేశారు. చాలా మంది ఇన్సూరెన్స్ రెన్యూవల్ చేయించుకోకుండానే వాహనాలు నడుపుతున్నారు.
నగరంలో ఫైనాన్స్ సంస్థల నిర్వాహకులు ఆటో డ్రైవర్ల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఆటో కొనుగోలు చేయాలంటే ఫైనాన్స్ తీసుకునే వారిపై అదనంగా రూ.30 వేల నుంచి 40వేల వరకు వసూలు చేస్తున్నారు.
వాహనదారులూ.. నంబర్ ప్లేట్స్తో జరభద్రం. ఇష్టమొచ్చినట్టుగా నంబర్లను రాసుకుంటే ఆర్టీఏ అధికారులకు దొరికినట్టే. జరిమానాలతో పాటు వాహనాలను సీజ్ కూడా చేసే ప్రమాదం ఉన్నది. ఇటీవల కాలంలో చాలా మంది తమ వాహనాల నంబ�
నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్రంలో తిరుగుతున్న ఇతర రాష్ర్టాల వాహనాలపై ఆర్టీఏ అధికారులు దృష్టి సారించారు. వాహన పన్నులు ఎగవేసి ఇష్టానుసారంగా ఇక్కడ తిష్టవేసిన వాహనాలు వేలల్లో ఉన్నాయనే ఫిర్యాదులు అందడంతో ర�
ఇన్సూరెన్స్ కంపెనీలు.. ఆర్టీఏ అధికారుల మధ్య సమన్వయ లోపంతో నకిలీ ఇన్సూరెన్స్ పత్రాలు పుట్టుకొస్తున్నాయి. బీమా కంపెనీల నిర్లక్ష్యం కారణంగా రవాణా అధికారులకు పనిభారం పెరుగుతున్నది.
వాహనం అవసరంగా మారిపోయింది. ఒకే ఇంట్లో నాలుగైదు వాహనాలు ఉంటున్నాయంటే అతిశయోక్తి కాదు. హైదరాబాద్ లాంటి నగరంలో ఇక వాహనాల వినియోగం చెప్పక్కర్లేదు. బైకులు, కార్లు నాలుగైదుకు మించి ఉంటున్నాయి. గ్రేటర్లో వాహ
RTA | నంబర్ ప్లేట్స్తో జరభద్రం.. ఇష్టమొచ్చినట్టుగా నంబర్లను రాసుకుంటే ఆర్టీఏ అధికారులకు దొరికినట్టే. జరిమానాలతో పాటు వాహనాలను సీజ్ కూడా చేసే ప్రమాదం ఉంది. ఇటీవల కాలంలో చాలా మంది తమ వాహనాల నంబర్ప్లేట్లప�
కాలం చెల్లిన వాహనాలపై ఆర్టీఏ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. 15 ఏండ్లు నిండిన వాహనాలను స్వచ్ఛందంగా స్క్రాపింగ్ చేసుకుంటే పలు రాయితీలు పొందవచ్చనని అధికారులు ఆర్టీఏ కార్యాలయాల్లో వాహనదారులకు అవగాహ
నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్రంలో తిరుగుతున్న ఇతర రాష్ర్టాల వాహనాలపై ఆర్టీఏ అధికారులు దృష్టి సారించారు. వాహన పన్నులు ఎగవేసి ఇష్టానుసారంగా ఇక్కడ తిష్టవేసిన వాహనాలు వేలల్లో ఉన్నాయనే ఫిర్యాదులు అందడంతో ర�
సంప్రదాయ ఇంధన వినియోగాన్ని తగ్గించడంతోపాటు పర్యావరణ అనుకూలమైన రవాణా సదుపాయాలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో చేపట్టిన ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీ) రంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్
స్కూల్ బస్సులు యమపాశాలవుతున్నాయి. గత విద్యా సంవత్సరంలో పదుల సంఖ్యలో గ్రేటర్లో స్కూల్ బస్సులు చిన్నారులను చిదిమేశాయి. మళ్లీ ఇప్పుడు విద్యా సంవత్సరం మొదలైంది.