నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యంతోనే రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకొని ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని నిజామాబాద్ జిల్లా జడ్జి సునీతాకుంచాల అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్ల�
వేర్వేరు ప్రాంతాల్లో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. రోడ్డుపక్కన నిలిపి ఉంచిన లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు వృద్ధులు మృతి చెందగా, మరో �
వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్రూల్స్ను పాటించాలని డీఎస్పీ కరుణసాగర్రెడ్డి సూచించారు. బుధవారం స్థానిక బస్టాండు ఆవరణలో ట్రాఫిక్ రూల్స్పై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమ�
తాను రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డానని, హెల్మెట్ ధరించడం వల్లే ప్రాణాలతో ఉన్నానని హీరో సాయిధరమ్ తేజ్ అన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులను ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించకుండా త�
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. బాచుపల్లి పోలీసుల కథనం ప్రకారం.. షాపూర్నగర్ నివాసి శివకుమార్ (33) అత్తాపూర్లోని ఓ బేకరీలో పని చేస్తున్నాడు.
హాజీపూర్ మండలంలోని వేంపల్లి, ముల్కల్ల, రాపల్లి, దొనబండ గ్రామాల మీదుగా వెళ్లే జాతీయ రహదారి- 63 అస్తవ్యస్తంగా మారింది. వేంపల్లి శివారు నుంచి రోడ్డుకు ఇరువైపులా ముళ్లు, చెట్ల పొదలు రాకపోకలకు అడ్డుగా మారి రహద�
ప్రమాదాల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని వికారాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి పేర్కొన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం తాండూరు పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్య�
హైదరాబాద్-నాగార్జునసాగర్ ప్రధాన రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. రోజురోజుకూ ఈ రహదారి మృత్యుమార్గంగా మారుతున్నది. సాగర్ రహదారిపై ఇబ్రహీంపట్నం నుంచి మాల్ వరకు అతి ప్రమాదకరమైన మూల మలుపులు ఉండటంతో త
స్వరాష్ట్రంలో ప్రజా సంరక్షణే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో నేరాలు తగ్గుముఖం పట్టాయి. 2022 సంవత్సరంలో 32 రకాలవి 7,874 కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది 7,674 నమోదయ్యాయి.
తెల్లవారుజామున చలి తీవ్రత, మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుందని, ఈ సమయంలో వాహనాలు నడిపేవారు అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదాల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూర్యాపేట ఎస్పీ రాహుల్ హెగ్డే బుధవారం ఒ�
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం చెందారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు, జగిత్యాల జిల్లా కోరుట్లలో దంపతులు, భూపాలపల్లిలో రెండేండ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయారు. �