MI vs RR : పదిహేడో సీజన్లో పడుతూ లేస్తూ వస్తున్న ముంబై ఇండియన్స్(Mumbai Indians) కుర్రాళ్ల విధ్వంసంతో భారీ స్కోర్ చేసింది. టాపార్డర్ బ్యాటర్లు 21 పరుగులకే పెవిలియన్ చేరగా.. పాండ్యా సేన పీకల్లోతు కష్టాల్ల
ఐపీఎల్ 15వ సీజన్లో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. గత ఎనిమిది మ్యాచ్ల్లోనూ ఓటమి పాలైన రోహిత్ సేన శనివారం జరిగిన రెండో పోరులో 5 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్పై కష్టపడి గెలిచింది.
ఈ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తొలి విజయం సాధించింది. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ జట్టు.. పిచ్ బౌలర్లకు సహకరించడంతో 20 ఓవర్లలో ఆ�
హాఫ్ సెంచరీతో ముంబైని ఆదుకున్న సూర్యకుమార్ యాదవ్ (51) పెవిలియన్ చేరాడు. యుజ్వేంద్ర చాహల్ వేసిన 15వ ఓవర్ చివరి బంతికి భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించిన అతను.. లాంగాన్లో రియాన్ పరాగ్కు క్యాచ్ ఇచ్చాడు. పరిగెత్త�
రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ విజయం దిశగా సాగుతున్నారు. స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ (51 నాటౌట్) రెచ్చిపోయి ఆడుతున్నాడు. అంతకుముందు కెప్టెన్ రోహిత్ (2), ఇషాన్ కిషన్ (26) ఇద్దరూ �
రాజస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టు తడబడుతోంది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే రోహిత్ శర్మ (2) అవుటయ్యాడు. అయితే కొన్ని మంచి షాట్లు ఆడుతూ టచ్లో కనిపించిన ఇషాన్ కిషన్ (26) తనకు లభించిన జీవనదానాన్న
రాజస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ఫామ్ లేమితో ఇబ్బందులు పడుతున్న ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ (2) పెవిలియన్ చేరాడు. అశ్విన్ వేసిన మూడో ఓవర్ మూడో బంతిని స్వీప్ �
రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై బౌలర్లు సత్తా చాటారు. కనీసం 180 పరుగులు చేస్తుందని అనిపించిన రాజస్థాన్ జట్టును 158 పరుగులకే కట్టడి చేశారు. ముఖ్యంగా బుమ్రా, మెరెడిత్ ఇద్దరూ కూడా కట్టుదిట్టంగ�
ముంబైతో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఐదు వికెట్లు కోల్పోయింది. నిదానంగా సాగుతున్న ఇన్నింగ్స్ జోరు పెంచే క్రమంలో డారియల్ మిచెల్ (17) అవుటయ్యాడు. శామ్స్ బౌలింగ్లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చ�
ముంబైతో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ మరో వికెట్ కోల్పోయింది. దేవదత్ పడిక్కల్ (15) అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సంజు శాంసన్ (16) కూడా పెవిలియన్ చేరాడు. తొలి మ్యాచ్ ఆడుతున్న కుమార్ కార్తి�
ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ నిలకడగా సాగుతోంది. యువ ఓపెనర్ దేవదత్ పడిక్కల్ (15) అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన శాంసన్ కూడా నిలకడగా ఆడుతున్నాడు. మరో వైపు బట్లర్ కొం
ముంబైతో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. రాజస్థాన్ యువ ఓపెనర్ దేవదత్ పడిక్కల్ (15) పెవిలియన్ చేరాడు. హృతిక్ షోకీన్ వేసిన ఐదో ఓవర్ రెండో బంతిని భారీ షాట్ ఆడేందుకు పడిక్కల్ ప్రయత�
ఈ సీజన్ ఐపీఎల్లో విజయం రుచి చూడని ముంబై ఇండియన్స్ జట్టు.. రాజస్థాన్ రాయల్స్తో తల పడేందుకు సిద్ధమైంది. ముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. తన 35వ పుట్టిన రోజున మ్యాచ్