పర్యావరణ పరిరక్షణ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నదని పలువురు వక్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీని దొడ్డి దారిన ప్రైవేటీకరించేందుకే ఎలక్ట్రికల్ బస్సులను కార్పొరే
రైతుల వ్యవసాయ సంక్షేమానికి 20 శాతం బడ్జెట్ ను కేటాయించాలని పలువురు వక్తలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. బడ్జెట్లలో కార్పొరేట్ శక్తులకు వరాలు రైతులకు భారాలు మోపారని మండిపడ్డారు. అఖిల భార
వడ్లకొండ కృష్ణ హంతకులను కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. అతని కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు ఐక్య ఉద్యమ నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి కూడా బడ్జెట్లో రూపాయి తెప్పించలేకపోయారని, అలాంటి వారికి పదవులున్నా, లేకున్నా ఒక్కటేనని వక్తలు ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మరోసారి తెలంగాణ అస్థిత్వాన్ని ప్రశ్నార్థకంగా మార్చే కుట్రలు పన్నుతున్నారని, అందుకు విభజన చట్టాన్ని సాకుగా తీసుకుంటున్నారని, రాష్ట్రం సిద్ధించి దశాబ్దమైనా ఇంకా పోరాడాల్సిన దు
నిరుద్యోగులారా ఆ త్మహత్యలు చేసుకోవద్దు.. కొట్లాది కొలువులు సాధించండి.. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటుతో పాలక కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పండి.. అని పలువురు ప్రముఖులు పిలుపునిచ్చారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ, తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత నదిపై బరాజ్ నిర్మాణం అంశాలపై మంగళవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. జాగో తెలంగాణ, తెలంగాణ జలసాధన సమితి సంయుక్తంగా సోమాజిగూడ ప్రె
దక్షిణ భారత పసుపు రైతులపై కేంద్రం చిన్నచూపు చూస్తున్నదని రైతు సంఘాల నేతలు విమర్శించారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మంగళవారం సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రౌండ్టేబుల్ సమా
వినియోగదారుల్లో కొనుగోలు విధానం మారుతున్నదని, అందుకు అనుగుణంగా రిటైల్ వ్యాపారంలోనూ మార్పులు రావాల్సిన అవసరం ఉందని పలువురు పారిశ్రామిక నిపుణులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.