బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి ప్రమాదానికి గురైయ్యాడు. రోహిత్ శెట్టి ప్రస్తుతం ఇండియన్ పోలీస్ ఫోర్స్ ఆధారంగా ఓ వెబ్ సిరీస్ను రూపొందిస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ప్రస్తుతం హై
‘సింగం’ సిరీస్ చిత్రాలకు బాలీవుడ్లో మంచి క్రేజ్ ఉంది. అజయ్దేవ్గణ్ హీరోగా రోహిత్శెట్టి దర్శకత్వంలో రూపొందిన సింగం, సింగం రిటర్స్న్ చిత్రాలు పవర్ఫుల్ పోలీస్ కథాంశాలతో ప్రేక్షకుల్ని మెప్పించ
పుష్ప సినిమాతో అల్లుఅర్జున్కు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా దక్షిణాదిన బన్నీకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. పుష్ప రాజ్గా బన్నీ నటనకు ప్రేక్షకులు థియేటర్లకు బ్రహ్మరథం పట్టారు. సినీ ప్రే
తెలుగుతోపాటు తమిళం, హిందీలో స్టార్ హీరోలతో నటిస్తున్నదీ పూజా హెగ్డే. అవకాశాల వరకు తన క్రేజ్ పనికొచ్చినా సక్సెస్ కూడా ఇక్కడ చాలా ముఖ్యమని ఆమెకు తెలుసు. అందుకే ప్రస్తుతం బాలీవుడ్ సినిమా ‘సర్కస్' (Cirkus)పై
ఇండియాలో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న టాప్ డైరెక్టర్లలో ఒకరు బాలీవుడ్ (Bollywood) దర్శకుడు రోహిత్ శెట్టి (Rohit Shetty). ఈ స్టార్ డైరెక్టర్కు సంబంధించిన క్రేజీ వార్త ఇపుడు బీటౌన్లో హాట్ టాపిక్గా మారింది.
మంగళూరు భామ పూజాహెగ్డే తెలుగు, హిందీ భాషల్లో భారీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం ఈ అమ్మడు హిందీలో రణ్వీర్సింగ్ సరసన ‘సర్కస్’ చిత్రంలో నటిస్తోంది. షూటింగ్ పరంగా తన కెరీర్లోనే ఎన్నో మధు�