David Warner : ఆస్ట్రేలియా క్రికెట్లో ఓపెనర్గా డేవిడ్ వార్నర్(David Warner) ప్రస్థానం ముగిసింది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్(SCG)లో ఆఖరి టెస్టు ఆడేసిన వార్నర్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. అయితే.. ఆడినన�
Rohit Sharma : దక్షిణాఫ్రికా పర్యటనలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) అరుదైన రికార్డు నెలకొల్పాడు. కేప్టౌన్లోని న్యూలాండ్స్(New Lands)లో ఆసియా జట్ల సారథులు భంగపడిన చోట హిట్మ్యాన్ విజయ ఢంకా...
ICC Rankings : భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) కొత్త ఏడాదిలో మరో మెట్టు ఎక్కాడు. ఈ స్టార్ బ్యాటర్ తాజాగా ప్రకటించిన ఐసీసీ ర్యాంకింగ్స్(ICC Rankings)లో సత్తా చాటాడు. దక్షిణాఫ్రికా(South Africa) గడ్డపై తొలి టెస్టు�
INDvsSA 2nd Test: తన కెరీర్లో ఆఖరి టెస్టు ఆడుతున్న సఫారీ సారథి డీన్ ఎల్గర్కు ఘనమైన వీడ్కోలు ఇచ్చేందుకు సఫారీలు సిద్ధమవుతుండగా ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ సమం చేయాలని భారత్ భావిస్తోంది.
INDvsSA 3rd Test: బుధవారం నుంచి కేప్టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరగాల్సి ఉన్న రెండో టెస్టుతో భారత్ ఈ ఏడాది తమ ప్రయాణాన్ని ప్రారంభించనుంది. మరి ఈ ఏడాది తొలి టెస్టు ఆడబోతున్న భారత్ తరఫున సెంచరీ చేసే బ్యాటర్ ఎవ
Kohli - Rohit: రోహిత్ను ‘వీక్ ప్లేయర్’ అని, స్వదేశంలో తప్ప విదేశాల్లో అతడు ఓపెనర్గా చేసిందేమీ లేదని సంచలన ఆరోపణలు చేశాడు. టెస్టులలో రోహిత్ను తప్పించి కోహ్లీకే పగ్గాలు అప్పజెప్పాలని...
Team India : దక్షిణాఫ్రికా పర్యటన(South Africa Tour)లో తొలి టెస్టులో కంగుతిన్న భారత జట్టు(Team India) ఇప్పుడు సిరీస్ సమం చేయడంపై దృష్టి పెట్టింది. సిరీస్లో కీలకమైన రెండో టెస్టులో సమిష్టి ప్రదర్శనతో రాణించాలని...
Muhammad Waseem : ప్రపంచ క్రికెట్లో పసికూన యునైటెడ్ అరబ్ ఎమరేట్స్(UAE) జట్టు కెప్టెన్ ముహమ్మద్ వసీం(Muhammad Waseem) అరుదైన ఫీట్ సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఒకే ఏడాదిలో 100 సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా వసీం చ
పుష్కర కాలం తర్వాత స్వదేశలో జరిగిన వన్డే ప్రపంచకప్లో కోటి ఆశలు రేపిన టీమ్ఇండియా తుదిమెట్టుపై బోల్తా పడగా.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లోనూ అదే ఫలితం ఎదురైంది! జావెలిన్లో నీరజ్ చోప్రా తనకు తిర
దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో ఆకట్టుకోలేకపోయిన భారత జట్టుకు మరో దెబ్బ తగిలింది. సెంచూరియన్ పోరులో స్లో ఓవర్రేట్కు పాల్పడినందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టీమ్ సభ్యుల మ్యాచ్ ఫీజులో 10 శాతం �
Team India: సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో స్లోగా బౌలింగ్ చేసిన టీమిండియా జట్టుకు ఫైన్ వేశారు. ప్లేయర్ల మ్యాచ్ ఫీజులో 10 శాతం కట్ చేశారు. ఇక స్లో ఓవర్ రేట్ కారణంగా కీలకమైన పాయింట్లను కూడా ఇండియా కోల్�