Rohit Sharma : భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మరోసారి వార్తల్లో నిలిచాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించిన రూ. 5 కోట్ల బోనస్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నాడు.
Team India | టీమిండియా జూలై, ఆగస్టులో శ్రీలంక టూర్కు వెళ్లనున్నది. ఈ పర్యటనల మూడు వన్డేలు, మూడు టీ20 సిరీస్లో తలపడనున్నది. ఈ సిరీస్కు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, ఫాస్ట్ బౌలర్�
BCCI | టీ20 వరల్డ్కప్ విజేతగా నిలిచిన టీమ్ఇండియాకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) భారీ నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే. 13 ఏండ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీ సాధించడంతో ఆటగాళ్లతోపాటు సహాయక సిబ్బందికి రూ.125 కోట్ల �
Mohammad Siraj : పొట్టి ప్రపంచ కప్ హీరో మహ్మద్ సిరాజ్ (Mohammad Siraj) ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. ఈ స్పీడ్స్టర్ అమ్మ షబానా బేగం (Shabana Begum)కు తన వరల్డ్ కప్ మెడల్ను అపూర్వ కానుకగా ఇచ్చాడు.
MS Dhoni : భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ(MS Dhoni) ఎంత కూల్గా ఉంటాడో తెలిసిందే. కానీ, అప్పుడప్పుడు సెటైర్లు కూడా వేస్తుంటాడు. తాజాగా అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ సంగీత్ వేడుకలో ధోనీ ఓ రిపోర్టర్ను ఆశ్చర్యానికి
Border - Gavaskar Trophy : పొట్టి ప్రపంచ కప్ విజేతగా భారత జట్టు(Team India) నవంబర్లో ఆస్ట్రేలియాకు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో భారత్, ఆసీస్ టెస్ట్ సిరీస్ మ్యాచ్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయని క్రికెట్ ఆస్ట�
PM Modi With Team India | టీ20 ప్రపంచకప్ నెగ్గిన అనంతరం జగజ్జేత టీమిండియా ఢిల్లీకి చేరింది. విమానాశ్రయం నుంచి నేరుగా హోటల్కు వెళ్లారు. అనంతరం టీమిండియా బృందం ప్రధాని నరేంద్ర మోదీ నివాసానికి చేరుకుంది.