Rohit Sharma | భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, రితికా దంపతులకు ఇటీవల తనయుడు జన్మించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు రోహిత్ దంపతులు తనయుడి పేరును గానీ, ఫొటోనుగానీ అభిమానులతో పంచుకోలేదు. ఈ క్రమంలో హిట్�
అడిలైడ్ టెస్టుకు సన్నాహంగా భారత్, ప్రైమినిస్టర్ లెవన్ మధ్య ఏర్పాటు చేసిన ప్రాక్టీస్పై వరుణుడు నీళ్లు గుమ్మరించాడు. తొలిరోజు శనివారం ఎడతెరిపిలేని వర్షంతో ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయ్యింది. ఉద య�
భారత్, ఆస్ట్రేలియా మధ్య ద్వైపాక్షిక సంబంధాలతో పాటు క్రికెట్ పట్ల అమితమైన ప్రేమ ఉందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్శర్మ పేర్కొన్నాడు. ప్రైమ్ మినిస్టర్ లెవన్తో మ్యాచ్ కోసం కాన్బెర్రాకు చేరుకున్�
Indian Cricket team : ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్.. భారత క్రికెట్ బృందానికి విందు ఇచ్చారు. ఈ నేపథ్యంలో దేశ రాజధాని క్యాన్బెరాలో రోహిత్ సేన నేతృత్వంలోని భారత బృందం ప్రధాని ఆల్బనీస్ను కలిసింది. జట
Perth Test : పెర్త్ టెస్టులో భారత జట్టు పట్టుబిగిస్తోంది. తొలిరోజు కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా(Jaspirt Bumrah) నిప్పులు చెరగడంతో ఆస్ట్రేలియాను ఆలౌట్ ప్రమాదంలో నెట్టిన టీమిండియా రెండో రోజు సంపూర్ణ ఆధిపత్యం చలాయ�
Ravi Shastri :పెర్త్లో విజయంపై కన్నేసిన భారత్, ఆసీస్లు వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ఇక.. రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడంతో కెప్టెన్గా వ్యవహరించనున్న జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్లో తన ముద్ర వేయా�
Yashasvi Jaiswal : రేపటితో బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ సమరానికి తెర లేవనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (WTC) ఫైనల్ రేసులో ఉన్న ఇరుజట్లకు ఈ ట్రోఫీ చాలా కీలకం. అయితే.. ఇటు టీమిండియా అటు కంగారూ ఆటగాళ్ల దృష్టంతా
Virat Kohli : నవంబర్ 22న పెర్త్ మైదానంలో కంగారూలతో బిగ్ ఫైట్కు ముందు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఆసక్తికర విషయం వెల్లడించాడు. ఆస్ట్రేలియా గడ్డపై తన అత్తుత్తమ సెంచరీ అందరూ అనుకుంటున్నట్టు అడిల�
విదేశీ క్రికెట్ జట్లు భారత పర్యటనకు వచ్చినా.. టీమ్ఇండియా ఇతర దేశాలకు వెళ్లినా క్రికెట్ విశ్లేషకులు, విమర్శకులు, అభిమానులు, ఆటగాళ్ల చర్చ అంతా ‘పిచ్'ల గురించే.. ఆతిథ్య దేశాలు తమకు అనుకూలంగా పిచ్లను రూప�
భారత కెప్టెన్ రోహిత్శర్మకు పుత్రోత్సాహం కల్గింది. శుక్రవారం రాత్రి రోహిత్ భార్య రితికా సజ్దే పండంటి మగబాబుకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని తన అధికారిక సోషల్మీడియా ద్వారా వెల్లడించాడు.