శస్తచ్రికిత్సల్లో ఎంత పురోగతి సాధించినప్పటికీ కొన్ని ప్రత్యేక కేసులు వైద్యులకు పెద్ద సవాళ్లను విసురుతుంటాయి. అలాంటి ఓ సవాలును ఏఐజీ హాస్పిటల్స్ వైద్యులు విజయవంతంగా అధిగమించారు.
సూరారంలోని మల్లారెడ్డి నారాయణ వైద్యశాలలో అత్యాధునిక రోబోటిక్ సర్జరీ సేవలను బుధవారం సినీనటి జయసుధ ప్రారంభించారు. ఈ సందర్భంగా జయసుధ మాట్లాడుతూ అతితక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో క్రిటికల్ స్టేజ్లో ఉన్�
రోబోటిక్ సర్జరీలో నిమ్స్ దూసుకుపోతున్నది. ప్రభుత్వ హాస్పిటళ్లలో అత్యంత వేగవంతంగా ఈ మైలురాయిని చేరుకోగా, ఏడాది కాలంలోనే 300 రోబోటిక్ సర్జరీలను నిమ్స్ వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు.
సుమారు 5 వేల కిలోమీటర్ల దూరం నుంచి చైనాకు చెందిన ఓ వైద్యుడు ఓ రోగికి ఊపిరితిత్తుల కణతి తొలగింపు సర్జరీని విజయవంతంగా పూర్తిచేశారు. ఆపరేషన్ దాదాపు గంట సేపు సాగింది. టెలి మెడిసిన్, రోబోటిక్ సర్జరీలో ఇది క�
ఓ కార్మికుడు... పరిశ్రమలో పనిచేస్తున్నాడు. ఇంతలో ఉన్నతాధికారి వచ్చాడు. తన పక్కన ఉన్న వ్యక్తిని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్టుగా ఉత్తరం అందించాడు. తొలగించిన వ్యక్తి స్థానంలో, ఓ రోబోను తీసుకువచ్చి నిలబెట్�
రోబోలను రంగంలో దించడం వల్ల.. సర్జరీ చేయాల్సిన ప్రదేశాన్ని వైద్యుడు మరింత స్పష్టంగా చూడ గలుగుతాడు. త్రీ డైమెన్షన్లో.. పరిశీలించగలడు. దీంతో పని సులభం అవుతుంది. కణుతుల తొలగింపులో అవరోధాలు ఉండవు.
Minister Harish Rao : ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా కార్పొరేట్ తరహా వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హారీశ్ రావు(Harish Rao) అన్నారు. ఎంఎన్జీ ఆసుపత్రి(MNJ Hospital)లో అధునాతన రోబోటిక్ సర్జికల్ సిస్టంతో పాటు �
NIMS | ఇక కోత లేకుండానే ఆపరేషన్లు.. నిమ్స్లో మొదలవ్వనున్న రొబోటిక్ సర్జరీలు.. నిజామ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్)లో రోబోటిక్ సర్జరీలకు సంబంధించిన శిక్షణ ప్రారంభమైంది. మొత్తం 20మంది సర్
మోకీలు, తుంటి మార్పిడిలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో సులభమైన రీతిలో శస్త్రచికిత్స చేయడంలో కీలకమైన రోబోటిక్ మెషినరీ అందుబాటులోకి వచ్చింది. మాదాపూర్లోని హెచ్ఐసీసీలో ఆదివారం కిమ్స్ దవాఖాన యాజమాన్య
విజయవంతంగా పూర్తిచేసిన కిమ్స్ వైద్యులు బేగంపేట్ జూన్ 1: అత్యంత భారీ పరిమాణంలో ఫైబ్రాయిడ్ ఉన్న ఓ మహిళ (45)కు కిమ్స్ దవాఖాన వైద్యులు రోబోటిక్ సర్జరీతో ఊరట కల్పించారు. హైదరాబాద్కు చెందిన ఆ మహిళ.. కొద్ది�