వరంగల్లో (Warangal) ఆదివారం ఉదయం కురిసిన భారీ వర్షం నగర జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. రైల్వే అండర్బ్రిడ్జి కింద భారీగా వరద నీరు నిలిచిపోవడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి.
నిజామాబాద్ (Nizamabad) నగరంలో తెల్లవారుజాము నుంచి కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లా పోలీస్ కార్యాలయం సమీపంలోని రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద వరద నీటితో పూర్తిగా మూసుకుపోయింది.
రైల్వే గేట్ల వద్ద ఆర్వోబీ( రైల్వే ఓవర్ బ్రిడ్జ్) లను నిర్మించడంలో రైల్వే శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీంతో ప్రయాణికులకు గేట్లు శాపంగా మారుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో గేట్ల వద్ద 30 నుంచి 40 నిమిష�
ఫతేనగర్ ఫ్లైఓవర్ ప్రమాదాలకు నిలయంగా మారింది. శిథిలావస్థలో ఉన్న ఆర్వోబీ (రైల్వే ఓవర్ బ్రిడ్జి) కు అధికారులు కనీసం మరమ్మతులు చేపట్టకపోవడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు.
Man tries to rob bank with toy gun | ఒక వ్యక్తి అప్పులపాలయ్యాడు. దీంతో బ్యాంకు నుంచి తీసుకున్న ఇంటి రుణం చెల్లించలేకపోయాడు. ఈ నేపథ్యంలో ఏకంగా ఆ బ్యాంకును దోచుకునేందుకు ప్లాన్ చేశాడు. బొమ్మ తుపాకీతో బ్యాంకు సిబ్బంది, కస్టమర్ల�
రూ. 20 కోట్లతో బేగంపేట ఆర్వోబీ(రైల్ ఓవర్ బిడ్జి)కి మరమ్మతులు చేపట్టేందుకు అనుమతి ఇస్తూ రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాల్సింద
జిల్లా వాసుల దశాబ్దాల కల నెరవేరుతున్నది. మాధవనగర్ ఆర్వోబీ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. బ్రిడ్జి నిర్మాణ విషయంలో కేంద్రం తాత్సారం చేసినా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి రూ.63.12 కోట్లు కేటాయించడంతో పనులు ఊపం�
కరీంనగర్ ప్రజల చిరకాల వాంఛ అయిన రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్వోబీ)నిర్మాణాన్ని ఏడాదిలోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశార�
మండల కేంద్రంలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఎస్సై శంకర్ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన చింతకుంట అనిత గత నెల 23వ తేదీన గాంధారి మండలంలోని
చర్లపల్లి భరత్నగర్ రైల్వే క్రా సింగ్ ఆర్ఓబీ పనులను త్వరితగతిన పూర్తిచేసి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు.
చర్లపల్లి డివిజన్, భరత్నగర్ రైల్వే క్రాసింగ్ ఆర్ఓబీ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు.
‘దేశమంతా బీఆర్ఎస్ గాలి వీస్తున్నది.. కాబోయే ప్రధాని కేసీఆర్.. ఏడాదిన్నరలో దేశానికి పట్టిన బీజేపీ పీడ విరగడ కానున్నది.. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే దివాళా తీసింది’ అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిర�