నిర్మల్ : పెరిగిన జనాభాకు అనుగుణంగా రోడ్లను విస్తరిస్తామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణంలోని చైన్ గేట్ నుంచి బంగల్ పేట్ వరకు రూ. 5 కోట్ల నిధులతో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు �
రాష్ట్రంలో రహదారులు గణనీయంగా అభివృద్ధి చెందాయి. స్టాటిస్టికల్ ఆబ్స్ట్రాక్ట్ ప్రకారం.. రాష్ట్రంలోని అన్ని విభాగాల రహదారులు 1,07,871.2 కిలోమీటర్ల మేర ఉన్నాయి. ఇందులో జాతీయ రహదారులు 3.6 శాతం ఉండగా, రోడ్లు,భవనాల�
జిల్లాలోని రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం 55 పంచాయతీరాజ్ రోడ్లకు రూ.23.41 కోట్లు, 21 ఆర్అండ్బీ రోడ్లకు రూ.38 కోట్లు త్వరలో పనుల ప్రారంభానికి అధికారుల చర్యలు నెల రోజుల్లోపే పూర్తికానున్న టెండ�
దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు.. ఈ వారంలో అంచనాలు వచ్చే నెలలో పనులు ప్రారంభం.. మే నెలాఖరు నాటికి పూర్తి హైదరాబాద్, జనవరి 24 : రాష్ట్రంలో వర్షాలకు దెబ్బతిన్న రహదారులన్నింటికీ పూర్తిస్థాయిలో మరమ్మతులు చేసేంద�
గోల్నాక : అంబర్పేట ఛే నంబరు చౌరస్తా ఫ్లై ఓవర్ నిర్మాణంలో భాగంగా ఎదురవుతున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరిం చడంతో పాటు భవిష్యత్తు ట్రాఫిక్ అవసరాలకు అనుగుణంగా ఏర్పాటు చేస్తున్న రహదారి విస్తరణకు వ్యాపారు
విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్లోని జంక్షన్లు ఆధునీకతను సంతరించుకుంటున్నాయి. ఒకప్పుడు నగరం అంటే నరకప్రాయంగా ఉండేది. ఎక్కడికి వెళ్లాలన్నా ట్రాఫిక్ రద్దీ.. పర్యాటక ప్రాంతాలు, జంక్షన్లు బోసిపోయి కనిప�
కంటోన్మెంట్లో మిగిలిన 20 రోడ్లనూ తెరిపించాలి కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి మంత్రి కేటీఆర్ దీటైన జవాబు హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని ర�
పీఎంజీఎస్వై కింద నిర్మాణం:లోక్సభలో మంత్రి సాధ్విహైదరాబాద్, డిసెంబర్ 14(నమస్తే తెలంగాణ): ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన (పీఎంజీఎస్వై) పథకం కింద తెలంగాణకు 14,320 కిలోమీటర్ల రోడ్లు మంజూరు కాగా, అందులో 11,342 కి�
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా 44 గిరిజన ప్రాబల్య జిల్లాల్లో మౌలిక వసతుల మెరుగుదలకు రెండు ప్రధాన ప్రాజెక్టులను కేంద్ర క్యాబినెట్ బుధవారం మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టుల కింద ఆయా జిల్లాల్లో రూ 33,822 కోట�
బెంగళూరు, సెప్టెంబర్ 17: కర్ణాటకలోని ఓ మారుమూల పల్లెకు ఉన్న గుంతల రోడ్డు ఆ ఊరోళ్ల పెండ్లిళ్లకు అడ్డుగా మారుతున్నది. దేవంగిర్ జిల్లా హెచ్ రాంపుర గ్రామానికి సరైన రోడ్డు లేదని, దీని కారణంగానే ఊరిలో చాలామం�
భారీ వర్షాలతో తీవ్రంగా దెబ్బతిన్న రోడ్లు, డ్రైనేజీలు మరమ్మతులకు ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గత రెండు నెలలుగా కురిసిన భారీ వర్షాలతో పంచాయతీరా�
వరదలపై మంత్రి ఎర్రబెల్లి సమీక్ష | వరదలు, రహదారులు, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హన్మకొండ కలెక్టర్లో బుధవారం సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప