రామగుండం నగర పాలక సంస్థ అధికారులు మళ్లీ ఆపరేషన్ కళ్యాణ్ నగర్ చేపట్టారు. గోదావరిఖని ప్రధాన వ్యాపార కేంద్రమైన కళ్యాణ్ నగర్ లో రోడ్ల వెడల్పుకు అడ్డుగా ఉందన్న కారణంగా గురువారం ఉదయం పోలీస్ బందోబస్తు మధ్య జేస
జాతీయ రహదారి రోడ్డు విస్తరణలో భూములు కోల్పోతున్న అంతర్గాం గ్రామస్తులు అధైర్యపడొద్దని అండగా ఉంటానని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ భరోసా ఇచ్చారు. బుధవారం గ్రామంలో రోడ్డు విస్తరణలో పోతున్న �
షాద్నగర్ పాత జాతీయ రహదారి విస్తరణ పనులను త్వరగా పూర్తి చేయాలని, పనుల్లో నాణ్యత పాటించాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. రహదారి విస్తరణలో భాగంగా రహదారి మధ్యలో ఉన్న మిషన్భగీరథ పైపులైన్ను సోమవ�
గ్రామాభివృద్ధికి ప్రజలు సహకరించాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని కాట్రపల్లి గ్రామంలో రోడ్డు విస్తరణ పనులను ఆదివారం పరిశీలించారు.
తలకొండపల్లి అబివృద్ధి చెందాలంటే రోడ్డు, రవాణా సౌకర్యం బాగుండాలని, మండల కేంద్రంలో రోడ్డు విస్తరణ 50 ఫీట్లకు తగ్గకుండా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు.
హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణ పనులు అజీజ్నగర్ నుంచి మొదలు పెట్టారు. 2018 కంటే ముందు నిర్మాణాలు చేపట్టిన నిర్మాణాలకు మాత్రమే పరిహారం చెల్లిస్తున్నామని అధికారులు పేర్కొంటున్నారు. నోటిఫికేషన�
నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు ప్రజలు సహకరించాలని మేయర్ యాదగిరి సునీల్ రావు కోరారు. నగరంలోని 50, 60వ డివిజన్ల పరిధిలో గల మంకమ్మతోటలో ఆదివారం ఆయన పర్యటించారు.
నగరంలో పడమర దిక్కున ఉన్న ఐటీ కారిడార్ శరవేగంగా విస్తరిస్తూనే ఉంది. ఐటీ కారిడార్ నుంచి శంషాబాద్ విమానాశ్రయంతో పాటు బెంగళూరు, శ్రీశైలం, నాగార్జున సాగర్, విజయవాడ వంటి జాతీయ రహదారుల వైపు వెళ్లేందుకు ఔటర�
బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న రోడ్లకు మహర్దశ రానుంది. పెరుగుతున్న జనాభాను, ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకొని భవిష్యత్ తరాల కోసం రోడ్లను విస్తరించడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధ�
ముషీరాబాద్, కవాడిగూడ వైశ్రాయ్ హోటల్ వరకు చేపట్టే రోడ్డు విస్తరణలో దుఖానాలు, ఇండ్లు కోల్పోతున్న బాధితులకు ప్రభుత్వం నుంచి నష్ట పరిహారం అందించేందుకు తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే ముఠా గోపాల్ బాధి�
సూర్యాపేట : హుజూర్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని రోడ్డు విస్తరణలో ఇండ్లు కోల్పోయిన వారికే ముందుగా ఇండ్లు ఇస్తామని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇండ్లు �
రంతరం వేలాది వాహనాల రాకపోకలతో అత్యంత రద్దీగా ఉండే మిర్యాలగూడ పట్టణంలోని నల్లగొండ రోడ్డు ఇరుకుగా ఉండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నిత్యం ట్రాఫిక్ జామ్ అవుతుండడంతో రోడ్డు వెడల్పు కోసం ఎమ్మెల్యే నల్ల�
నల్లగొండ పట్టణంలో రోడ్ల విస్తరణలో భాగంగా తొలగించిన చెట్లు ట్రాన్స్లోకేషన్ విధానంలో పునరుజ్జీవం పోసుకొన్నాయి. మంగళవారం ఎస్పీ కార్యాలయం వద్ద రోడ్డు వెంట ఉన్న పెద్ద వృక్షాలను ట్రాన్స్లోకేషన్ ద్వారా
బడంగ్పేట : బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని దావుత్ ఖాన్ గూడలో పుట్ పాత్లను తొలగిస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారి అశోక్ పై ఆక్రమణ దారులు దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. బడంగ్పేట కమాన్�