తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ (BRS) పార్టీ దూసుకుపోతున్నది. పార్టీ అభ్యర్థులకు మద్దతుగా అగ్రనేతలు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ (Minister KTR) విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
మొయినాబాద్కు నేడు మంత్రి కేటీఆర్ రానున్నారు. చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కాలె యాదయ్యకు మద్దతుగా నిర్వహించనున్న రోడ్డు షోలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. ఉదయం 11 గంటలకు మొయినాబాద్కు చేరు�
ఈ నెల 16న మర్పల్లిలో రాష్ట్ర మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ రోడ్షో నేపథ్యంలో మంగళవారం మండల కేంద్రంలో హెలిప్యాడ్ ఏర్పాట్లను చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి సందర్శించి పరిశీలించారు. ఈ సం�
Minister KTR road show | జిల్లాలోని నకిరేకల్ నియోజకవర్గం చిట్యాలలో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు మద్దతుగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) రోడ్షో (Road show)లో పాల�
బీఆర్ఎస్ నకిరేకల్ ఎమ్మెల్యే అభ్యర్థి చిరుమర్తి లింగయ్య గెలుపు కోసం ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మంగళవారం చిట్యాలలో రోడ్ షో నిర్వహించనున్నారు.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం పరిగి నియోజ కవర్గంలోని కులకచర్లలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసి డెంట్, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ రోడ్ షో సక్సెస్ కా�
శాసనసభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెట్టాయి. ఎన్నికలకు మరో 19 రోజుల సమయం మిగిలి ఉండటంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రజాక్షేత్రంలో విమర్శనాస్ర్తాలను సంధిస్తున్నారు.
Komatireddy Venkat Reddy | నల్లగొండ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సీఎం కావాలనుకున్న కోరికను మరోసారి బయటపెట్టుకున్నారు. మంగళవారం నల్లగొండ అసెంబ్లీ స్థానానికి కాం గ్రెస్ అభ్యర్థిగా వెంకట్రెడ్డి
సంగారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రచారంలో భాగంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలకశాఖల మంత్రి కేటీఆర్ రోడ్షోకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం పట్టణంలోని గంజీమైదాన్లో 20వేల మం�
సీఎం కేసీఆర్ రాష్ట్రంలో సంపదను పెంచి, పేదలకు పంచుతున్నడని మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే అభ్యర్థి చామకూర మల్లారెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మేడ్చల్ నియోజకవర్గంలోని తూంకుంట మున్సిపాల�
బీజేపీ ఎంపీ అర్వింద్ ఎక్కడ పోటీ చేసినా డిపాజిట్లు రాకుండా ఓడిస్తామని ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్రెడ్డి హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం తల్వెద గ్రామానికి చె�
Karnataka | ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly Elections) సందర్భంగా ప్రధాని మోదీ (PM Modi) రోడ్ షో (Road Show) నిర్వహించిన మార్గాన్ని కాంగ్రెస్ (Congress) శ్రేణులు శుభ్రం చేశారు. గో మూత్రం, పేడ (cow dung)తో ఆ రహదారిని క్లీన్ చేశారు.
Chandrababu Naidu: ఒకవేళ 2024లో జరిగే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి రాకుంటే, ఇక తనకు అదే చివరి ఎన్నిక అవుతుందని ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కర్నూల్ జిల్లాలో బుధవారం జరిగిన రోడ్ష