మునుగోడు ఉప ఎన్నిక వ్యక్తుల మధ్య జరుగుతున్నది కాదని, గరీబీ గులాబీకి... కార్పొరేట్ కమలానికి మధ్య జరుగుతున్న పోరు అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు.
Minister KTR | చౌటుప్పల్ మండలంలోని కొయ్యలగూడెం నుంచి చౌటుప్పల్ వరకు మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ రోడ్షో శుక్రవారం జరుగనున్నది. మునుగోడు ఉపఎన్నికల నేపథ్యంలో ఈ రోడ్ షో
మునుగోడు నియోజకవర్గ ప్రజలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు విశ్వాసం లేదా? తాను నిర్వహించే ఉపఎన్నికల ప్రచారానికి మునుగోడు ప్రజల నుంచి పెద్దగా స్పందన రాదని ఆయన ముందే ఊహించారా?.. గురువారం నాంపల్లి
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ శుక్రవారం రానున్నారు. చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం నుంచి చౌటుప్పల్ వరకు రోడ్ షో
అమిత్షాదంతా.. అబద్ధాల షోనేనని, ఆయన ప్రతి మాటా అవాస్తవమేనని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. కేంద్ర మంత్రి హోదా మరిచి దిగజారుడు వ్యాఖ్యలతో మరింత నవ్వుల పాలయ్యిండని ఎద్దేవా చ
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ టీడీపీ నాయకులను, కార్యకర్తలను ఇబ్బంది పెడితే 20 రెట్లు బదులు తీర్చుకుంటామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా కుప్పం నియోజకవ�
చెన్నై : ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ తరఫున అభ్యర్థులను నిలిపిన ప్రముఖ నటుడు కమల్హాసన్.. ప్రచారంలో నిమగ్నమైపోయారు.