Mahesh bhagavat | నిత్యం వాహనాలు నడిపే వారు ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటిస్తే రోడ్డు నిబంధనలు అరికట్టవచ్చునని రాష్ట్ర అడిషనల్ డీజీపీ మహేష్ మురళిదర్ భగవత్ అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వాళ్ల అధిక రోడ్డు �
Road Accidents | వాహనదారులు హెల్మెట్, సీట్బెల్ట్లను తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని సిద్ధిపేట జిల్లా రాయపోల్ ఎస్ఐ మానస హెచ్చరించారు.
వాహనదారులు రోడ్డు భద్రత నియమాలను తప్పనిసరిగా పాటించాలని కట్టంగూర్ ఎస్ఐ మునుగోటి రవీందర్ అన్నారు. సోమవారం మండలంలోని ముత్యాలమ్మగూడె, పిట్టంపల్లి, భాస్కర్లబాయి, గ్రామంలో..
వాహనదారులు ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ సురక్షితంగా తమ గ్యమస్థానాలకు చేరుకోవాలని కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ అన్నారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను అరికట్టడానిక�
రోడ్డు భద్రతా నియమాలు ప్రజలు తప్పక పాటించాలని సీనియర్ సివిల్ జడ్జి, మండల న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్ జి.సబిత అన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవ సందర్భంగా బుధవారం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ యాదాద�
మోటార్ సైకిల్ నడిపేటప్పుడు ప్రతి ఒక్కరు హెల్మెట్ తప్పక ధరించాలని చండూరు ఎస్ఐ వెంకన్న గౌడ్ అన్నారు. జాతీయ భద్రతా మాసోత్సవాల్లో భాగంగా మంగళవారం చండూరు పట్టణం కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశా
రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలని సీనియర్ సివిల్ జడ్జి కె.సురేశ్ అన్నారు. సోమవారం రోడ్డు భద్రతా దినోత్సవ సందర్భంగా కోదాడ పట్టణంలో ప్రధాన రహదారిపై మండల లీగల్ సెల్ ఆధ్వర్యంలో న్యాయవాదులు ర్యాలీ నిర్వహించ�
వాహనదారులు, పాదచారులు ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూర్యాపేట జిల్లా అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కె.సంపత్ గౌడ్, బి.నవిత అన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భం�
వాహనాలు నడిపేటప్పుడు డ్రైవర్లు రోడ్డు భద్రత నియమాలను తూచ తప్పకుండా పాటించాలని జగిత్యాల జిల్లా రవాణాశాఖ అధికారి శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని టీజీ ఆర్టీసీ బస్ డిపో ఆవరణలో డిపో మేనేజర్ మనోహర్ ఆధ్వర్యంల
రోడ్డు భద్రత నిబంధనలు పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చని సూర్యాపేట జిల్లా ఎస్పి నరసింహ అన్నారు. సోమవారం ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు. జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిత్యం వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న