ప్రజలకు రహదారి భద్రత, చైతన్యం కల్పించడంలో భద్రాచలం రవాణా శాఖ యూనిట్ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్, అసోసియేషన్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, టీజీఓస్ భద్రాద్�
వేగం పరిమితులపై(స్పీడ్ లిమిట్స్) స్పష్టత, రోడ్డు భద్రత కోసం కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ మోటారు వాహనాల చట్టానికి కొత్త సవరణలను ప్రతిపాదించింది. స్పీడ్ లిమిట్స్పై స్పష్టమైన అధికారం ఎవరి పరిధిలో �
మహా నగరంలో మంగళవారం జరిగిన ప్రమాదాలతో ఒక్కసారిగా నగర పౌరులు ఉలిక్కిపడ్డారు. ర్యాష్, నిర్లక్ష్యపు డ్రైవింగ్తో నలుగురు మృత్యువాత పడగా, ఇద్దరు గాయపడ్డారు. బీజేపీ ఆదివారం సాయంత్రం నిర్వహించిన ‘భారతమాతకు
Minister Seethakka | నిత్యం ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీగా ఉండే మంత్రి సీతక్క.. విద్యార్థులతో కలిసి సరదాగా గడిపారు. విద్యార్థులతో కలిసి డీజే టిల్లు పాటకు మంత్రి సీతక్క స్టెప్పులేసి అందర్నీ ఆశ్చర్య�
రోడ్డు భద్రతా ప్రమాణాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విస్తృతంగా ప్రచారం చేపట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావే
ఈ కింది చిత్రంలో దుమ్ముతో కనిపిస్తున్న రోడ్డు పెద్దపల్లి ఆర్టీవో కార్యాలయాన్ని ఆనుకొని రాజీవ్ రహదారి. రంగంపల్లి వద్ద ఇలా బూడిదతో నిండిపోయింది. ఈ రూట్లో అధికలోడ్తో టార్పాలిన్లు కూడా సరిగా కప్పకుండా �
Ponnam Prabhakar | తెలంగాణలో రోడ్డు భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్టు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా మంగళవారం ఢిల్లీలో జరిగిన రవాణా అభివృద్ధి మండలి
రోడ్డు భద్రతపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండి ప్రాణాలను రక్షించుకోవాలని అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ పిలుపునిచ్చారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌరస్త
జాతీయ రహదా రి భద్రత మాసోత్సవాల్లో భాగం గా ప్రతి గ్రామంలో అవగాహన కల్పించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు సూచించారు. రహదారి భద్రత మాసోత్సవాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై శనివారం సచివాలయం నుం చి �
జిల్లాలోని జాతీయ, రాష్ట్ర, ఇతర అన్నిరకాల రహదారులపై ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తగు భద్రతా చర్యలు తీసుకోవాలని సిద్దిపేట కలెక్టర్ మనుచౌదరి అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్లో సీపీ డాక్టర్ అనురాధ
Nitin Gadkari | భారత్లో ప్రతి గంటకు 53 ప్రమాదాలు జరుగుతున్నాయని.. ఇందులో 19 మరణాలు నమోదవుతున్నాయంటూ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రోడ్డు భద్రతపై వాహనాల తయారీ కంపెనీలకు ఆయన కీలక విజ్ఞప�
రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణలో భాగంగా శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రాహుల్ హెగ్డే జాతీయ రహదారుల భద్రత సంస్థ, జీఎంఆర్, ఎన్హెచ్-65 పరిధిలో సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలతో రోడ్డు భద్రత స