కొవిడ్ కేసులపై ఆందోళన వద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉంటే చాలని ఆర్థిక, ద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. కొత్త వేరియంట్ల కేసులు పెరుగుతున్నందున సోమవారం హైదరాబాద్లో ఆయన వైద్యాధికారు
రంజాన్ మాసమంటే ముందుగా గుర్తొచ్చేది హలీం. నోరూరించే ఈ వంటకాన్ని అన్ని వర్గాల ప్రజలు ఆదరిస్తున్నారు. అయితే పెరిగిన నిత్యావసర ధరల ప్రభావం ఈ సంవత్సరం హలీంపై పడనున్నది. పెరిగిన నిత్యావసరాలతో
దేశంలో వంటగ్యాస్ ధరలు మండుతుండటంపై మాతృమూర్తులు భగ్గుమన్నారు. వంటగ్యాస్పై ఇస్తున్న సబ్సిడీని క్రమంగా ఎత్తేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన(పీఎంయూవై) కింద కొ�
వచ్చే ఏడాది నాలుగు ఈశాన్య రాష్ర్టాలకు (త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్, మిజోరం) అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. వీటిల్లో మిజోరం మినహా తక్కిన మూడు రాష్ర్టాల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్నాయి. త్రి
కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నది. చైనా, దక్షిణ కొరియా తదితర దేశాల్లో ఒమిక్రాన్ ఉప వేరియంట్ బీఎఫ్-7 వ్యాప్తి వల్ల కొవిడ్ కేసులు భారీగా పెరుగుతుండటంతో మన దేశంలోనూ కలవరం మొదలైంది. గత అనుభావాల ఆధారం�
స్వరాష్ట్రంగా ఆవిర్భవించాక తెలంగాణ ప్రబల ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నది. ఆర్థికాభివృద్ధిలో గత ఎనిమిదేండ్ల నుంచి అనేక పెద్ద రాష్ర్టాలతో పోటీ పడుతూ తెలంగాణకు తిరుగులేదని చాటిచెప్తున్నది. ప్రత్యేకించి స్ట
నగరంలో రోజురోజుకూ పెరిగిపోతున్న ట్రాఫిక్ ఇబ్బందులకు కారణాలు గుర్తించి సరైన పరిష్కార మార్గాలు కనుక్కోకపోతే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు తప్పవని నగర పోలీస్ కమిషనర్ సీవీ. ఆనంద్ అన్నారు. నగరంలో కొత్త�
నగరంలో రోజురోజుకూ పెరిగిపోతున్న ట్రాఫిక్ ఇబ్బందులకు కారణాలు గుర్తించి సరైన పరిష్కార మార్గాలు కనుక్కోకపోతే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు తప్పవని నగర పోలీస్ కమిషనర్ సీవీ. ఆనంద్ అన్నారు. నగరంలో కొత్త�
ప్రపంచవ్యాప్తంగా కార్మిక శక్తి 61 శాతంగా ఉంటే, మన దేశంలో 64 శాతం ఉన్నది. అయినా, దేశంలో నిరుద్యోగం ఎందుకు పెరిగిపోతున్నది. దేశంలో 105 కోట్ల మంది పదిహేనేండ్ల కంటే పైబడిన వారున్నారు. 100 శాతం పట్టభద్రుల్లో 60 శాతం మంద
కేంద్రం ఇష్టారీతిగా పెంచుతున్న నిత్యావసర సరుకుల ధరలతో పేదల బతుకు ప్రశ్నార్థకంగా మారిందని రాజ్యసభలో టీఆర్ఎస్ పక్ష ఉపనేత కేఆర్ సురేశ్రెడ్డి మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ దుర్మార్గ విధానాల కారణంగా వ�
లైంగిక సేవలు అందిస్తామంటూ మభ్యపెట్టడం. కాల్ఫర్ టైంపాస్ అంటూ ఆకర్షించి తమ శరీరభాగాలు చూపిస్తూ.. అదేవిధంగా బాధితులను చేయాలని కోరతారు. అలా బాధితుడి వ్యక్తిగత అంశాలు, వీడియోలు, ఫొటోలు సేకరించి
పెరుగుతున్న ధరలతో కార్మికుల జీవితాలు దుర్భరమవుతున్నాయని, ధరలు తగ్గించే వరకు ప్రజాపోరాటాలు చేస్తామని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ పేర్కొన్నారు. పెరిగిన ధరలను వ్యతిరేకిస్తూ సోమవారం సంగారెడ్డి కలెక�
కమర్షియల్ గ్యాస్, నిత్యావసరాల ధరలు పెరగడంతో టీ స్టాల్, టిఫిన్ సెంటర్ నిర్వహించడం భారంగా మారిందని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంతో న
మార్కెట్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. రూ.500 పట్టుకొని వెళ్తే వారం రోజులకు సరిపడే కూరగాయలు కూడా వచ్చే పరిస్థితి లేదు. గతంలో వంద రూపాయలకు వారానికి సరిపడా వచ్చే కూరగాయల ధరలు ప్రస్తుతం ఐదు రెట్లు పెరిగాయి.