మార్కెట్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. రూ.500 పట్టుకొని వెళ్తే వారం రోజులకు సరిపడే కూరగాయలు కూడా వచ్చే పరిస్థితి లేదు. గతంలో వంద రూపాయలకు వారానికి సరిపడా వచ్చే కూరగాయల ధరలు ప్రస్తుతం ఐదు రెట్లు పెరిగాయి.
దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు రోజు రోజుకూ మండిపోతున్నాయి. ప్రత్యేకించి కూరగాయల ధరలు గత 30 రోజుల నుంచి క్రమంగా పెరుగుతున్నాయి. ఈ ధరల భారంతో దేశంలోని ప్రతి 10 కుటుంబాల్లో దాదాపు 9 కుటుంబాలు సతమతమవుతున్నట్టు
అమరావతి : విశాఖపట్నం జిల్లాలో కరోనా విజృంభిస్తుంది. గడిచిన 11 రోజులుగా జిల్లాలో పెరుగుతున్న కేసుల సంఖ్యతో జిల్లావాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 1న 1. 95 శాతం ఉన్న పాజిటివిటి రేటు అమాంతం 11శాతానికి పెర�