Rishab Shetty | ‘కాంతార’ చిత్రం ద్వారా దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్నారు కన్నడ నటుడు రిషబ్శెట్టి. దక్షిణ కన్నడ సంస్కృతి, ఆచార వ్యవహారాల నేపథ్యంలో రూపొందిన డివోషనల్ థ్రిల్లర్గా ‘కాంతార’ పాన్ ఇండియ�
Rishab Shetty | కాంతార ఫేం రిషబ్ శెట్టి (Rishab Shetty) నటిస్తోన్న బయోపిక్ శివాజీ మహారాజ్ (The Pride of Bharat :Chhatrapati Shivaji Maharaj). ఖడ్గం చేత బట్టిన శివాజీ మహారాజ్గా వీరత్వం ఉట్టిపడే లుక్లో కనిపిస్తూ ఇప్పటికే సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్�
కథానాయిక రుక్మిణి వసంత్కు సంబంధించిన ఆసక్తికరమైన వార్త ఒకటి శాండిల్వుడ్లో బాగా హల్చల్ చేస్తున్నది. వివరాల్లో కెళ్తే.. ఈ ముద్దుగుమ్మ ఇటీవలే ఎన్టీఆర్-ప్రశాంత్నీల్ సినిమాకు సంబంధించిన అగ్రిమెంట�
‘కాంతారా’ తర్వాత దర్శక, నిర్మాతలంతా రిషబ్ శెట్టి డేట్స్ కోసం క్యూ కడుతుంటే.. ఆయన మాత్రం ఓ డైరెక్టర్తో సినిమా చేయాలనుందని ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేశారు.
Prabhas | శాండల్వుడ్లో ఉన్న మల్టీ టాలెంటెడ్ సెలబ్రిటీల్లో ఒకరు రిషబ్ శెట్టి (Prabhas). కాంతార సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ను షేక్ చేయడమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ దృష్టిని ఆకర్షించాడు. ఇక బాహుబల
‘కాంతార’తో నటుడిగా రిషబ్శెట్టి పొటెన్షియాలిటీ ప్రపంచానికి తెలిసింది. అందుకే విభిన్నమైన పాత్రలు ఆయన తలుపు తడుతున్నాయి. ప్రశాంత్వర్మ ‘జై హనుమాన్'లో హనుమంతుడిగా ఆయన నటించనున్న విషయం తెలిసిందే. ఇటీవలే
Rishab Shetty | కాంతార సినిమాతో కన్నడ, తెలుగుతోపాటు పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద టాక్ ఆఫ్ ది టౌన్గా నిలిచాడు హీరో రిషబ్ శెట్టి (Rishab Shetty). ఈ స్టార్ యాక్టర్ ఇప్పటికే ప్రశాంత్వర్మ దర్శకత్వంలో జై హనుమాన్ చేస్తున్న సం�
‘కాంతార’ చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు కన్నడ హీరో రిషబ్శెట్టి. డివోషనల్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమాలో ఆయన నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం ‘కాంతార’ చిత్రానికి ప్రీక్వెల్గా రూ�
రెండేళ్ల క్రితం కన్నడలో రూపొంది, తెలుగులో అనువాదమైన ‘కాంతార’ చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. రిషబ్శెట్టి స్వీయ దర్శకత్వంలో కేవలం 16కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం దాదాపుగా 450కోట్ల వసూ�
‘జై హనుమాన్' సినిమాపై అంతకంతకూ అంచనాలు పెంచేస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్వర్మ. ఇటీవలే ఇందులో హనుమాన్గా ‘కాంతార’ఫేం రిషబ్శెట్టిని పరిచయం చేస్తూ విడుదల చేసిన ఫస్ట్లుక్ పోస్టర్ ఆడియన్స్ని ఓ రేంజ�
Jr NTR | టాలీవుడ్ స్టార్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఇటీవలే తన తల్లి శాలినితో కలిసి ఉడిపి శ్రీకృష్ణ మఠాన్ని దర్శించుకున్నాడనే సంగతి తెలిసిందే. తారక్ ఎక్స్ ద్వారా షేర్ చేసుకున్న ఫొటోలు ఇప్పటికే నెట్టిం