‘కాంతార’ ఫ్రాంచైజీతో దేశవ్యాప్తంగా తిరుగులేని గుర్తింపు పొందారు కన్నడ అగ్ర హీరో రిషబ్ శెట్టి. దసరా సందర్భంగా విడుదలైన ‘కాంతార చాప్టర్ 1’ పానిండియా రికార్డులను అధిగమిస్తూ దూసుకుపోతున్నది. ఇప్పటికే ఈ సినిమా 500కోట్ల మార్క్ని దాటడం విశేషం. రిషబ్ శెట్టిలోని దర్శకుడికీ, నటుడికీ దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం ఆయన విలేకరులతో ముచ్చటించారు..