ప్రతిష్టాత్మక టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీలో బోణీ కొట్టేదెవరో నేడు తేలనుంది! ఇంగ్లండ్, భారత్ మధ్య లీడ్స్ వేదికగా ఆద్యంతం ఆసక్తిగా జరుగుతున్న తొలి టెస్టులో ఇరు జట్లనూ విజయం ఊరిస్తుండగా విజేతలుగా నిల
భారత క్రికెట్లో నవ శకానికి నాంది పడింది. పరివర్తనలో భాగంగా దేశ క్రికెట్ భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని యువ క్రికెటర్ శుభ్మన్గిల్ను టెస్టు కెప్టెన్గా ఎంపిక చేశారు.
IPL Mega-Auction | ఐపీఎల్-2025 కోసం ఆటగాళ్ల వేలం సరికొత్త రికార్డులు పలుకుతున్నది. రిషబ్ పంత్ ను రూ.27 కోట్లకు లక్నో సొంతం చేసుకుంటే, శ్రేయాస్ అయ్యర్ ను పంజాబ్ కింగ్స్ రూ.26.75 కోట్లకు కొనుగోలు చేసింది.
IPL 2025 Auction | ఐపీఎల్ 2025 మెగా వేలంలో భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ రికార్డు ధర పలికాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు పంత్ అమ్ముడుపోయాడు. లక్నో టీమ్ పంత్ను రూ.27 కోట్లకు కొనుగోలు చేసింది. దాంతో ఐపీఎల్ 2024 టై
స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో వైట్వాష్ తప్పాలంటే తప్పక గెలవాల్సిన మూడో టెస్టులో భారత్ పట్టు బిగించింది. వాంఖడే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో కివీస్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి
కోట్లాది భారత అభిమానుల ఆశలను మోస్తూ అమెరికా చేరిన భారత క్రికెట్ జట్టు.. తొలి మ్యాచ్లో ఘన విజయంతో టీ20 ప్రపంచకప్లో బోణీ కొట్టింది. బుధవారం నసావు అంతర్జాతీయ స్టేడియం (న్యూయార్క్) వేదికగా జరిగిన మ్యాచ్ల�
భారత యువ క్రికెటర్ రిషబ్ పంత్ ఘోర ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డాడు. తన తల్లిని కలుసుకునేందుకు సొంత ఊరు రూర్కీకి వెళుతున్న క్రమంలో మాంగ్లౌర్ దగ్గర శుక్రవారం తెల్లవారుజామున పంత్ కారు ప్రమాదానికి గుర�